రాజధానిని మించిన వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైళ్లు | గూడ్సు రైళ్లు దుమ్మురేపాయి. రాజధాని రైలును మించి దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్సీ)లో శనివారం
ఒడిశా నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ : పీయూష్ గోయల్ | కొవిడ్ రోగుల కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ)తో ఎక్స్ప్రెస్ ఒడిశా నుంచి ఢిల్లీకి బయలుదేరిందని రైల్వేశాఖ మం
ఒడిశా నుంచి ఢిల్లీకి | ఒడిశాలోని అన్గుల్ నుంచి దేశరాజధాని ఢిల్లీలోని కొవిడ్ రోగులకు కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్తో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ బయల్దేరినట్లు కేంద్ర రైల్వేశాఖ మం�
కౌరి: ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ఆర్క్ పూర్తవడం
కొచ్చి : కేరళ నన్స్ యూపీ మీదుగా ప్రయాణిస్తుండగా వారిపై కొందరు దాడికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. విజయన్ తప్పుడు ప్రకటనలు ఇచ�
ముంబై : కరోనా మహమ్మారి వెంటాడినా ఈ ఏడాది రికార్డుస్ధాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తరలివచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్లో సానుకూల వాణిజ�
మంత్రి గోయల్కు ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నహైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామ�
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించడం జరుగదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వేలు సదా భారత ప్రభుత్వంతోనే ఉంటాయని మంగళవారం చెప్పారు. ‘రైల్వేలను ప్రైవేటీకరించినట్లు మాపై ఆరోపణల�
తిరుమల: కేంద్ర రల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయంవద్దకు చేరుకున్న పీయూష్ గోయల్కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికి స్వా