Piyush Goyal | దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి (Union Mini
Raghav Chadha | తన తల మీద కాకి తన్నిన ఘటన గురించి పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్కు ఆప్ ఎంపీ రాఘవ్చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను ఓ కాకి తన్నింది, మీ అరుపు అచ్చం దాని లాగే ఉ�
Oscars | దేశంలో ఎవరు ఏ ఘనత సాధించినా అదంతా మోదీ వల్లే జరిగిందని గప్పాలు కొట్టుకునే బీజేపీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కు లభించిన ఆస్కార్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నది. సినిమా విడుదలకు ముందు థియే
తెలంగాణను అవమానించటాన్ని మోదీ హయాంలో బీజేపీ ఒక విధానంగా పెట్టుకున్నది. ఎన్నో త్యాగాలతో, ఎంతో పోరాటంతో తెలంగాణను సాధించుకుంటే..రాష్ట్ర ఆవిర్భావాన్నే అవమానించేలా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ప
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్తో ఎగుమతిదారులు న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎగుమతిదారులు, పరిశ్రమ సంఘాలు.. పశ్చిమాది దేశాల నుంచి తగ్గుతున్న డిమాండ్పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోన
రాష్ట్రం నుంచి సీఎమ్మార్ సేకరణపై గతంలో చెప్పిన అందమైన అబద్ధాలనే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్రెడ్డి మళ్లీ వల్లె వేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన పీయూష్ గోయల్.. వాస్తవాలను తొక్కిపెట్టి బియ�
మొన్నటిదాకా వరి వద్దేవద్దని దబాయించిన కేంద్రంలోని మోదీ సర్కారు.. ఇప్పుడు వరి వేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని బుకాయిస్తున్నది. ఏ పంట సాగు చేయించాలో స్పష్టత లేకుండా, రైతులతో బంతాట ఆడుతున్న
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో, అధునాతన ఎకోసిస్టమ్ను నిర్మించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం సైన్స్, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్క
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు మార్కెట్ కమిటీలు మాత్రం తెరిచే ఉంటాయి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు ధరల పర్యవేక్షణకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తె
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�
ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకటి చెప్తే, రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మరొకటి చెప్పి తెలంగాణ రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి ఉంటే.. ఈ ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి? అపెడ చెప్పిన వివరాలు తప్పుడు లెక్కలా? గోల్మాల్ గోయల్ బుకాయింపులా? ఏది నిజం
బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేస్తూనే, చేసే అవకాశం లేదంటూ కేంద్రమంత్రి పీయూష్గోయల్ అబద్ధాలు చెప్పి పార్లమెంట్ ప్రతిష్ఠను దిగజార్చారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్ను, దేశప్రజలన