గోధుమ, బియ్యం, చక్కెర ఎగుమతులపై అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అలాగే గోధుమలు, పంచదారలను దిగుమతి చేసుకునే ప్రణాళిక గాని, అవస�
ఈ-కామర్స్లో విప్లవాత్మక మార్పులకు ఊతమిచ్చేలా సమగ్ర ఈ-కామర్స్ విధానం, నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు.
Elon Musk | కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal)కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) క్షమాపణలు (apologises) చెప్పారు.
Piyush Goyal | దేశంలో మరోసారి ఫోన్ల హ్యాకింగ్ (Phone Hacking) వ్యవహారం కలకలం రేపింది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర మంత్రి (Union Mini
Raghav Chadha | తన తల మీద కాకి తన్నిన ఘటన గురించి పార్లమెంటులో ఎగతాళిగా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్కు ఆప్ ఎంపీ రాఘవ్చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను ఓ కాకి తన్నింది, మీ అరుపు అచ్చం దాని లాగే ఉ�
Oscars | దేశంలో ఎవరు ఏ ఘనత సాధించినా అదంతా మోదీ వల్లే జరిగిందని గప్పాలు కొట్టుకునే బీజేపీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కు లభించిన ఆస్కార్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నది. సినిమా విడుదలకు ముందు థియే
తెలంగాణను అవమానించటాన్ని మోదీ హయాంలో బీజేపీ ఒక విధానంగా పెట్టుకున్నది. ఎన్నో త్యాగాలతో, ఎంతో పోరాటంతో తెలంగాణను సాధించుకుంటే..రాష్ట్ర ఆవిర్భావాన్నే అవమానించేలా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ప
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్తో ఎగుమతిదారులు న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎగుమతిదారులు, పరిశ్రమ సంఘాలు.. పశ్చిమాది దేశాల నుంచి తగ్గుతున్న డిమాండ్పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోన
రాష్ట్రం నుంచి సీఎమ్మార్ సేకరణపై గతంలో చెప్పిన అందమైన అబద్ధాలనే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్రెడ్డి మళ్లీ వల్లె వేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన పీయూష్ గోయల్.. వాస్తవాలను తొక్కిపెట్టి బియ�
మొన్నటిదాకా వరి వద్దేవద్దని దబాయించిన కేంద్రంలోని మోదీ సర్కారు.. ఇప్పుడు వరి వేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని బుకాయిస్తున్నది. ఏ పంట సాగు చేయించాలో స్పష్టత లేకుండా, రైతులతో బంతాట ఆడుతున్న
స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడంలో, అధునాతన ఎకోసిస్టమ్ను నిర్మించడంలోనూ తెలంగాణ ముందంజలో ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం సైన్స్, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్క
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు మార్కెట్ కమిటీలు మాత్రం తెరిచే ఉంటాయి రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు ధరల పర్యవేక్షణకు కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తె
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�