Indiramma Houses | కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లను రాసుకొని ఇందిరమ్మ ఇండ్లను మేమిస్తున్నామని చెప్పడం ఇదేం రాజకీయమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సంగసాని సురేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జాబితాన�
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకంలో జిల్లాలో ఆశించిన ప్రగతి కానరావటం లేదు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టాలంటూ అధికారులు ఆదేశి�
భూభారతి అమలుపై రాష్ట్రంలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన మూడు మండలాల్లో ఈ నెల 14న భూభారతి పోర�
రాష్ట్రంలోని ఎంపిక చేసిన గ్రామాలను సోలార్మయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి, బడ్జెట్లో 1,500కోట్లు కేటాయించింది. ఈ నిధులతో గ్రామాలను పూర్తిగా సోలార్ విద్యుత్తు వ్యవస్థతో అనుసంధానిస్తారు.
అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెక్కిన రేంవత్ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు,ప్రజలు ఆరోపిస్తున్నారు. జనవరి 26న పైల్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఓ మండలంలో గ్రా మ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మండలానికో గ్రామంలో ఆదివారం నిర్వహించిన నాలుగు పథకాల మంజూరు పత్రాల అందజేత సభల సాక్షిగా ప్రజాగ్రహం మళ్లీ పెల్లుబికింది. రాత్రికి రాత్రే కాంగ్
అనర్హులకు ఆత్మీయ భరోసా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని.. మా గ్రామంలో బయటి లీడర్ల పెత్తనం ఏమిటని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తాండూరు ఎమ్మెల్యే మనో హర్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు పథకాల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశానుసారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయా గ్రామాల్లో ల
నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక అధికారులకు ప్రహసనంగా మారగా.. ఇప్పుడు పైలెట్ ప్రాజెక్టు ఎంపిక కూడా తలనొప్పిగా మారింది. మండలంలోని ఏదైనా ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. జనవరి 26వ త�
పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) చేస్తామని వెల్లడించారు.