రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభు త్వం నడుంబిగించింది. ఆయా ఆలయాల వారీగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందు లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర అ ధ్యయనం చేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించిం
ఇప్పటివరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా.. తొలిసారిగా 18 ఏండ్లు పైబడిన వారికీ ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా..
గనులను ఈ-వేలానికి ఇంకా మోక్షం లభించడంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న లీజు విధానానికి స్వస్తి పలికి.. వేలం వేసే విధానాన్ని తీసుకువచ్చేందుకు జిల్లా గనుల శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసినా.. ప్రభుత్వం ఇంకా ని�
ఆరు, తొమ్మిది, పదకొం డు తరగతులకు ‘నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్' ను వర్తింపజేస్తూ సీబీఎస్ఈ పైలట్ ప్రాజెక్ట్ను చేపట్టింది. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఈ పైలట్ ప్రాజెక్ట్లో పాల్గొనేందుకు తమ అనుబంధ
కందుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఒడిశాలో ఇక్రిశాట్ చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో స్వల్ప కాలంలో అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు తెగుళ్లను సమర్థంగా నియంత్రించగలిగే నూతన బ్రీడింగ
రెండో విడుత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన అసెంబ్లీ జీరో అవర్లో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలను పరిషరించాలన్న
వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించాలనే ఆశలో రైతులు పంటపొలాల్లో హానికర రసాయనాలు, ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపో తుండగా, దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
సేద్యంలో ఎలా ముందుకెళ్లాలి.. ఏ సీజన్లో ఏ పంట వేయాలి..? నష్టాలు ఎలా అధిగమించాలో సంపూర్ణ అవగాహన కోసం కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన రైతు వేదికలు సరికొత్తగా మారుతున్నాయి. ఇప్పటిదాకా కర్షకుల ముచ్చట్లకు కేంద్ర�
సీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన రైతు వేదికలతో వ్యవసాయంలో సలహాలు, సూచనలు రైతుల ముంగిట్లోకి వచ్చాయి. సాగులో అధునాతన పద్ధ్దతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇలా ప్రతి సమాచారమూ రైతులకు చేరింది.
దు నెలల క్రితం దళిత బంధు పథకానికి దరఖాస్తు చేసుకున్నామని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద దళితబంధు మంజూరు చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రావల్సిన దళితబంధు పథకం డబ్బు�
మాయమాటలు చెప్పే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మొద్దని బీఆర్ఎస్ మధిర యోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్�
బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను చూసి అంతా దద్దరిల్లడం ఖాయమని, కాంగ్రెస్ నాయకులు నిద్రలేని రాత్రులు గడపడం ఖాయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.