మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించడమే సర్కారు లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు.
వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రంగాలకు అధిక నిధులు కేటాయిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా నర్సంపేట నియోజకవ�
24 గంటల నాణ్యమైన కరంట్ సరఫరాతో విద్యుత్ విప్లవానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తున్నది. బిల్లుల భారం తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా 2కే డబ్ల్యూ, 3కేడబ్ల్యూ �
మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1260 యూనిట్లు కేటాయించగా, వీటి కోసం సుమారు రూ. 14 కోట్లు మంజూరు చేసింది.
గనుల అక్రమ తవ్వకానికి చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అందుకోసం ప్రస్తుతమున్న లీజు పద్ధతికి స్వస్తి పలికి ఈ-వేలం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
గ్రేటర్ వరంగల్ పరిధిలో వాణిజ్య ఉపయోగ భవనాల గుర్తింపు సర్వే పక్కాగా జరుగాలని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సర్వే బృందాలతో గురువారం ఆమె సమీక్షించారు.
సాధారణ బియ్యానికి బదులుగా.. రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏప్రిల్ నుంచి అందరికీ పౌరసరఫరాలశాఖ కసరత్తు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పోషక విలువలతో కూడిన బియ్యం అందించాలనే ఉద్ద�
ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించి, భూసంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్�
యూకేలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం లండన్, జూన్ 6: ఆదివారం రోజు సెలవు అన్న భావన నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ ఎప్పుడో దూరం అయ్యాయి. ఉద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవులు ఇస్తున్నాయి. ఇప్పుడు వారాని
తెలంగాణ ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం గన్నీ బ్యాగుల (గోనె సంచుల) ట్రాకింగ్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నది. ఇందుకోసం స్టాట్విగ్ కంపెనీతో జతకట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం �
దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక