మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో దళితవాడలన్ని సందడిగా మారాయి. మండలంలోని 22 గ్రామాల్లో మండల, జిల్లాస్థాయి అధికారులు దళితవాడల్లో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటున
గోరంటాలలో అధునాతన రైస్మిల్లు ఏర్పాటు చేస్తున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోనే మొదటిసారి పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక మిషన్లతో నిర్మిస్తున్నామన�
రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతుగా కృషి చేస్తున్నాయి. వ్యవసాయంలో కీలకమైన విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంగా అధికారు�
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో త్యాగ ధనుల ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో �
ఒకప్పుడు చెరువులు ఆహ్లాదం పంచేవి. స్థానికుల అవసరాలు తీర్చేవి. కాలక్రమేణా వాటి అవసరాలు తగ్గడంతో కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. ఇది ఒకప్పటి మాట. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చెరువుల దశదిశ మారింది. వాటిని శ�
పరిశ్రమల స్థాపన కోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంపొందించడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక మత్స్య అభివృద్ధి మండళ్లు (ఎస్ఎఫ్డీజ
రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు, కరెంట్, విత్తనాలు, ఎరువులు అందించడానికి, పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రతియేటా ప్రభుత్వం ముందస్తుగా సాగు లెక్కలు చేపడుతుంది. ఈ వానకాలం సీజన్లో ఏ సర్వే నంబర్లో �
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలోని వాసవీ కల్యాణ మండపంలో శనివారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం ని�
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే ఒక విడుత అందజేయగా, రెండో విడుతకు శ్రీకారం చుడుతున్నది. శుక్రవారం ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేంద
సహకార రంగంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. తొలుత దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ నిర్మాణ
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
సమాజంపై మానసిక రుగ్మతలు తీవ్ర ప్రభావం చూపుతాయని, మానవాళికి ఇవే ఇప్పుడు అత్యంత ప్రమాదకర వ్యాధులుగా మారుతున్నాయని ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓ ఫారెల్, చెన్నయ్ కాన్సులేట్ జనరల్ సారా కిర్ల్యూ అన్న�
సమైక్యపాలనలో ఆదరణకు నోచుకోని గ్రంథాలయాలకు.. స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. నాడు అద్దెభవనాల్లో అరకొర వసతులతో సాగగా, నేడు బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధతో అత్యాధునిక భవనాల్లో కొనసాగుతున్నాయి.
‘దళితులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు తెచ్చిందే దళితబంధు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకం బృహత్తరమైంది. సమాజంలో సమానత్వాన్ని పెంచింది