తెలంగాణ ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం గన్నీ బ్యాగుల (గోనె సంచుల) ట్రాకింగ్ కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తున్నది. ఇందుకోసం స్టాట్విగ్ కంపెనీతో జతకట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం �
దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
ఆర్టీసీ ప్రయాణం మరింత సురక్షితం కానున్నది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, చిన్నారులతో ప్రయాణించే వారికి అత్యవసరంలో అవసరమైన ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ‘మై బస్ ఈ�
ఇప్పటికే 1500 కోట్లు జమ తాజాగా మరో 500 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు అమలుకు కావలసిన ఆర్థికవనరులను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా �