పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) చేస్తామని వెల్లడించారు.
రాయితీ బర్రెల కోసం ఆశించిన అన్నదాతకు నిరాశే ఎదురైంది. ఎస్సీ కార్పొరేషన్ అధికారుల తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. 2020-21లో బీఆర్ఎస్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద రెండు బర్రెలు రాయితీపై ఇచ్చేం�
హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, పునరుజ్జీవం అంటూ కూల్చివేతల పేరుతో హల్చల్ చేసిన హైడ్రాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెరువుల పైలట్ ప్రాజెక్ట్ మొదట్లోనే ఆగిపోవడ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ సర్వేను రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. ప్రభుత్వ భూములలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సర్వే నిర్వహించి కేఎంఎల్ మ్యాప్(గూగుల్)లో పొందు పరిచే�
ప్రభుత్వం చేపడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ మండలంలోని అల్లిపల్లిని పైలెట్ ప్ర�
కుటుంబ డిజిటల్ కార్డుల జారీ దేశంలోకెల్లా తెలంగాణలోనే మొదటిసారిగా జరుగుతోందని మైనింగ్ శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తప్ప మ�
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. తప్పుల్లేకుండా కుటుంబ వివరాలను నమోదు చేయాలన్నారు. గురువారం డిచ్పల్�
ప్రతి ఒక్కరికీ గుర్తింపు కోసం ఆధార్ కార్డు ఉన్నట్టే ప్రతి కుటుంబానికీ ఒక డిజిటల్ కార్డు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజ�
నేటి నుంచి 8వ తేదీ వరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే చేపట్టనున్నారు. మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో రెండు చొప
నీరు లేక నెర్రలు తీసిన బుందేల్ ఖండ్ భూములు ఇప్పుడు జల కళను సంతరించుకుంటున్నాయి. వట్టిబోయిన వ్యవసాయ బావులు, 50 అడుగుల లోతులోకి వెళ్లినా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నడ�
ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరించేందుకు యాజమాన్యం ఏర్పాటు చేస్తున్నది. వినియోగదారుల ఇండ్ల వద్దే ‘పికప్ టు డెలివరీ’కి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ది.
మామిడి పేరు చెబితేనే టక్కున గుర్తొచ్చేది కొల్లాపూర్, వనపర్తి.. ఇక్కడి రైతులు తోటలను విస్తారంగా పెంచుతుంటారు. ఇక్కడ పండే మామిడి పండ్లను చూస్తే నోరూరాల్సిందే.. రుచికరమైన ఫ్రూట్స్కు ఈ ప్రాంతం పేరొందింది.
విమానం తరహాలో అధిక సంఖ్యలో 132 మంది ప్రయాణికులు కూర్చొనేలా సీటింగ్ సదుపాయంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సు పైలట్ ప్రాజెక్టు మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరుగుతున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ �
స్వచ్ఛ హైదరాబాద్లో ‘కార్పొరేట్' సంస్థలను భాగస్వామ్యం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా వందకు వంద శాతం ఇంటింటికీ చెత్త సేకరణే లక్ష్యంగా పెట్టుకున్నది.