KTR | ముఖ్యమంత్రి, ఇతర కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైతే నార్కో, లై
KTR | ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు.
ఉత్తరాలు, టెలిఫోన్ (మొబైల్స్, ల్యాండ్లైన్స్), ఇంటర్నెట్ కమ్యూనికేషన్ (ఈ- మెయిల్, చాట్స్ మొదలైనవి)ను ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశ చట్టాలు కల్పించాయి.
తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ను ప్రస్తావిస్తూ... ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురే ఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఆ పార్టీ నాయకుడు కేకే మహేందర్రెడ్డికి బీఆర్ఎస్�
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టం దావా వేశారు.
తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో గొంతు ఎండి మంచినీళ్లు మహాప్రభో అని అంటున్నారని, చుక్క నీటికోసం అల్లాడుతున్నారని �
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై కాంగ్రెస్ నేతలు గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డితో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర�
ఫోన్ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన విచారణాధికారులు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును గురువారం రాత్రి అరెస్టు చేశారు.
Phone tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది.
తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటం రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారాన్ని దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని, ఓ ఎన్నారైని మోసం చేసి�