కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతి�
రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదుచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టాన్ని రక్షించాల్సినవారే చట్టాన్ని తమకు అనుకూలంగా మలచుకొని కాసుల వేటలో పడ్డారు. మంచి పోస్టింగ్ ఉన్నపుడే డబ్బులు కూడబెట్టుకోవాల�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా పోలీసు ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానాలున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ని ట్యాప్ చేస్తోందంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు పార్లమెంట్ సభ్యుడి ఫోన్ని �
Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో(BRS MLAs) సహా పోలీస్ అధికారులందరి ఫోన్లు ట్యాపింగ్(Phone tapping) చేస్తున్నదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికు
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది.
ఫోన్ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, టాస్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఫోన్ట్యాపింగ్ కేసులో ప�
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, మీడియా ప్రతినిధ
ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ వేసిన కౌంటర్లోని వి షయాలను అన్వయించుకోబోమని స్ప ష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్కుమార్, అదనపు డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలు చేసిన మాండెటరీ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లను కోర్టు గురువారం తిరస్కరించింది.