BRS Denmark | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పై సిట్ దర్యాప్తుకు పిలవడాన్ని బీఆర్ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ ఆకుల తీవ్రంగా ఖండించారు.
Gurrala Nagaraju : ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షులు నాగరాజు గుర్రాల (Gurrala Nagaraju) మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ కుట్రలను తెలంగాణ రాష్ట్రమంతా చూస్తోందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తెలిపారు. కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని అన్నారు. మాకు కేసులు కొత్త కాదని పేర్కొన్నారు.
హరీశ్రావుపై రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడిందని.. ముందుగా వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్, హరీశ్రావు అనేక సార్లు జైలుకెళ్లారని తెలిపారు. ఎన్నిసార్లు కేసులు పెట్టినా సరే క�
Harish Rao | సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు. బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని ఆ
Vemula Prashanth Reddy | సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన స్కామ్ను బయటపెట్టినందుకే హరీశ్రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
MP Vaddiraju Ravichandra : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)కు నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఖండించారు.
KTR : బొగ్గు కుంభకోణం నుండి దృష్టి మళ్లించేందుకే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో నోటీసులు పంపారని కేటీఆర్(KTR) అన్నారు. రేవంత్ రెడ్డి 'డైవర్షన్ పాలిటిక్స్'ను సమర్దంగా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు.
Phone Tapping | బీఆర్ఎస్ నేత హరీశ్రావుపై ఫోన్ట్యాపింగ్ ఫిర్యాదు చేసిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ మాజీ నేత చక్రధర్గౌడ్ చరిత్ర అంతా నేరమయంగా ఉన్న ట్టు అతనిపై నమోదైన కేసులు వెల్లడిస్తున్నాయి.
Phone Tapping | ప్రత్యర్థి పార్టీల నేతలపై రాజకీయంగా కక్ష సాధించేందుకు పోలీసు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పరాకాష్టకు చేరుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్రప్రభుత్వం చేసిన ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమనే విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తేటతెల్లమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాధాకిషన్రావు, హరీశ్రావులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.