RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు.. తన మంత్రివర్గ సభ్యుల �
మకావ్ నుంచి లగ్జరీ వాచ్ల దిగుమతిని ముఖ్యనేత రాడార్ పసిగట్టిందా? రూ.5 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఫోన్ ట్యాపింగ్లో రికార్డు అయ్యిందా? ‘లగ్జరీ రిస్ట్వాచ్ ఫిబ్రవరి 5న చెన్నైకి వస్తుంది’ అని ఫ�
Phone Tapping | తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఫోన్ ట్యాపింగ్ కలవరం మొదలైంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఫోన్ చేయాలంటేనే భయపడిపోతు వణికిపోతున్నారు. దీనికితోడు వెంట న్నారు. కాల్ ఎత్తాలన్నా గజగజా గన్ మెన్లను తీసుకె�
KTR | తన సీఎం సీటుకు ఎసరు పెడుతారనే భయంతో ముగ్గురు మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు మంత్రుల ఫోన్లు ట్
Harish Rao | రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన దాడి, నా క్యాంపు కార్యాలయం, పాడి కౌశిక్ ర
‘మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్'. ముచ్చట్లకు ముసుగు తొడిగి కృత్రిమ ప్రజా సమ్మతిని సృష్టించటం.. మూకుమ్మడిగా జనంలోకి జొప్పించడం. అందులో చంద్రబాబు దిట్ట. ఉనికి కోసం సత్యాన్ని బలిపెట్టడం దీని అంతిమలక్ష�
RS Praveen Kumar | దేశంలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సిగ్గు లేకుండా ఫోన్ ట్యాప�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిన మహా టీవీకి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు (Legal Notice) జారీ చేసిం�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు గురువారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు.
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్రావు దాఖలు చేసిన �
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్రావుపై నమోదైన కేసులో ఆయనను ఫిబ్రవరి 5వ తేదీ వరకు అరెస్టు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీచ
భాష మార్చుకోవాల్సింది తాను కాదని.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి (Padi Kaushik Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలు గా కొనసాగుతున్న మాజీ పోలీస్ అ ధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును చంచల్గూడ జై లు అధికారులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.