Joginapally Santhosh Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కమార్ (Joginapally Santhosh Kumar ) విచారణ ముగిసింది. ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని మోదు చేశారు.
Singireddy Niranjan Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అగ్ర నాయకులకు నోటీసులు ఇస్తున్న సిట్ కాంగ్రెస్ జేబు సంస్థగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy ) విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్పై సిట్ దర్యాప్తును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రతీకార చర్య అని డెన్మార్క్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు శ్యాం ఆకుల అన్
MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
లండన్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవపేట్ తీవ్రంగా ఖండించారు.
Gurrala Nagarju : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల (Gurrala Nagarju) అన్�
KTR : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీలు బండి సంజయ, ధర్మపురి అరవిం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో శాపంగా మారనుందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు విమర్శించారు. ఈ వ్యవహారంలో లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డ�
Phone Tapping | రైతన్నల ఆత్మహత్యలు ఒకవైపు.. నిరుద్యోగుల నిరసనలు మరోవైపు.. పరిపాలనా వైఫల్యాలు ఇంకోవైపు.. అంతర్గత కుమ్ములాటలు మరోవైపు.. వీటికితోడూ కొత్తగా స్కామ్లు.. వెరసి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సకల జనులు అరిగో�
KTR : సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ బావమరిది కింగ్ పిన్ అని అన్ని ఆధారాలున్నా.. సిట్ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను అడిగిన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్ల�
Harish Rao : సింగరేణి సంస్థలో బొగ్గు కుంభకోణంతోపాటు సోలార్ కుంభకోణం కూడా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే తమకు సిట్ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డార�
KTR | రాష్ట్రంలో మళ్లీ డైవర్షన్ పాలి‘ట్రిక్స్'కు తెరతీశారు. ఓ వైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గతపోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనావైఫల్యం.. ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడం త�