తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) బుధవారం కోర్టులో కౌంటర్ వేశారు.
Phone tapping | ఫోన్ ట్యాపింగ్(Phone tapping) వ్యవహారంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Vara Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డొక్కా డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు అప్రూవర్గా మారుతారేమోనన్న భయంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అమెరికా వెళ్లి ఆయనను కలిసి వచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమ�
Harish Rao | మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్రావు అమెరికాలో ఉన్నాడని.. ఆయన్ను కలిసేందుకు హరీశ్రావు వెళ్లారని మం�
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్పై బురదజల్లేందుకే ఫోన్ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని, ఫోన్ట్యాపింగ్తో కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రత�
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు లీకులి�
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడు నర్సింగరావు ఫోన్ ట్యాప్ చేసి ఉంటే బీఆర్ఎస్ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలిచి, అధికారంలోకి వచ్చేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సం�
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎలాంటి కుట్రలకు పాల్పడలేదని, విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులకు అన్నివిధాలా సహకరిస్తానని అమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు కోర్టుకు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ, రాష్ట్ర నాయకులు ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్రెడ్డి దాఖలు చేసి�
బీఆర్ఎస్ను వీడినవారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ సర్కార్ తనకు ఇష్టమైన టీవీ చానళ్లు, పత్రికలకు లీకులు ఇ