తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై కాంగ్రెస్ నేతలు గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డితో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర�
ఫోన్ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన విచారణాధికారులు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును గురువారం రాత్రి అరెస్టు చేశారు.
Phone tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone tapping )కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపు లోకి(Two more arrested) తీసుకుంది.
తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు కొందరు పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడటం రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారాన్ని దీంతో అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని, ఓ ఎన్నారైని మోసం చేసి�
Phone Tapping | తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్ప ఇంకేం పనులు లేవా అని
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అన్న పదం వాడి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదంలో ఇరుక్కుపోయారు. టెన్త్ పేపర్ లీకేజీ నిందితులను తాము ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుకున్నామని పెద్దిరెడ్డి �
న్యూఢిల్లీ: పెగాసస్ హ్యాకింగ్ గురించి రాహుల్ గాంధీ స్పందించారు. తనకు చెందిన అన్ని ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ రాహుల్.. తన ఫోన్ ట్యాపైందని, ఇదొక్కటే కాదు, అన్ని
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత కమల్నాధ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ప్రజల గోప్యతపై అతిపెద్ద దాడిగా ఆయ�