మెడిసిన్ విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీ అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
SIGACHI | పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ లేఖ రాశారు.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..అంతర్జాతీయ బయోటెక్ సంస్థ ఆల్వోటెక్తో జట్టుకట్టింది. క్యాన్సర్ చికిత్స కోసం బయోసిమిలర్ ఔషధం కేట్రూడాను అంతర్జాతీయ మార్కెట్కు అభివృద్ధి
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలను విధ్వంసం చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యులు నిర్మించతలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానిక రైతులు తిరగబడ్డారు.
కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై రాజీ పడొద్దని ఫ్యాక్టరీలశాఖ డైరెక్టర్ బీ రాజగోపాల్రావు సూచించారు. కెమికల్, ఫార్మా కంపెనీల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను నివారించవచ్చన
కాయగూరల్లో రసాయన అవశేషాలు. పండ్ల విషయానికి వస్తే.. రసాయనాలు చల్లి మగ్గిస్తున్న వైనం. ఆరోగ్యం కోసం హెల్తీ డ్రింక్స్ తీసుకుందామంటే... వాటిలో పేర్లు తెలియని ప్రిజర్వేటివ్స్ అనారోగ్యాన్ని కానుకగా ఇస్తున్న
లగచర్ల తదితర గ్రామాల్లో ప్రభుత్వం భూములు సేకరించడంపై హైకోర్టు స్టే విధించడంతో ఆ గ్రామాల్లో అనందం వెల్లివిరిసింది. కాగా, ఇప్పటికే స్థానికులపై ప్రభుత్వం అనేక కేసులు పెట్టి జైల్లో వేయడం, బెయిల్పై ఉన్న వా�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని ‘లగచర్ల’ రైతులు తమ భూములను కాపాడుకునేందుకు చేసిన పోరాటం వృథా అయింది. భూసేకరణపై ప్రభుత్వం ఒక్కరోజులోనే మాట తప్పింది. ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను
నిబంధనలకు విరుద్ధంగా ఒక కంపెనీలో తయారైన ఔషధాలను మరో కంపెనీ పేరు పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఓ ఫార్మా కంపెనీ గుట్టును డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రట్టు చేశారు.
ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న లగచర్ల బాధితులకు సంఘీభావంగా డిసెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టేందుకు గులాబీ దళం సిద్ధమైంది.
ఫార్మా క్లస్టర్కు బీజం వేసింది కాంగ్రెస్ నేతలు! రైతుల భూముల కోసం తండాల్లోని ఆ పార్టీ నాయకులను ఎర వేసిందీ ‘అధికార’ పెద్దలే! సీఎంను కలిసేలా చేస్తామని ఐదు గ్రామాల నాయకులకు చెప్పి.. వారి ద్వారా వినతిపత్రాల�
ఈ ఇద్దరమ్మాయిల్లో ఒకరు మంజుల, మరొకరు పూజ.. రాష్ట్రవ్యాప్తంగా లగచర్ల ఘటన సంచలనం రేపుతుంటే ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే చర్చ జరుగుతున్నది. విద్యార్థి దశలోనే సాక్షాత్తు సీఎంను ఎదురిస్తున్నారు.
రైతులకు ప్రభుత్వం నచ్చజెప్పి భూములు అప్పగించే విధానాన్ని అవలంభించాలని, బలవంతంగా భూసేకరణ చేపడితే రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశ�