ఈ ఇద్దరమ్మాయిల్లో ఒకరు మంజుల, మరొకరు పూజ.. రాష్ట్రవ్యాప్తంగా లగచర్ల ఘటన సంచలనం రేపుతుంటే ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే చర్చ జరుగుతున్నది. విద్యార్థి దశలోనే సాక్షాత్తు సీఎంను ఎదురిస్తున్నారు.
రైతులకు ప్రభుత్వం నచ్చజెప్పి భూములు అప్పగించే విధానాన్ని అవలంభించాలని, బలవంతంగా భూసేకరణ చేపడితే రైతుల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశ�
లగచర్ల ఉదంతం వెలుగుచూసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆ తండావాసులకు తోడునీడగా కొనసాగుతున్నది. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వని గిరిజనుల పట్ల రేవంత్రెడ్డి సర్కార్ సృష్టించిన భయానక వాతావరణం దేశం దృష్�
వికారాబాద్ జిల్లా లగచర్ల పరిసర గ్రామాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు పేరిట జరుగుతున్న భూసేకరణ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని, దీనికోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని సామాజిక కార్యకర్�
కొడంగల్ నియోజకవర్గంలో రైతుల భూములను అక్రమంగా లాక్కుంటూ ఫార్మా కంపెనీని అక్కడకు తీసుకొచ్చే ప్రయత్నంలో వందల కోట్లు చేతులు మారినట్టు అనుమానంగా ఉందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. ఫార్మ�
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలోని లగచర్లకు వెళ్లకుండా పోలీసులు మహిళా సంఘాల నేతల్ని టుంకిమెట్ల వద్ద అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కే గోవర్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో మండి�
ఢిల్లీకి వచ్చి చెబుతున్నాం.. ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు మా భూములు ఇచ్చేది లేదు అని లగచర్ల బాధిత కుటుంబాలు తేల్చిచెప్పాయి. తమ గ్రామాలు, తండాల్లో పోలీసుల అరాచకాలు, దాడులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మనవ
ఫార్మాసిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నది. గత కేసీఆర్ హయాంలో జిల్లాలోని యాచారం, ముచ్చర్ల ప్రాంతాల్లో భూసేకరణను అడ్డుకుని రాజకీయ లబ్ధి పొందిన ఆ పార్టీ.. వికారాబాద్ జి�
Veerabhadram | ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని లగచర్ల గ్రామంలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటన రైతుల ఆగ్రహాన్ని సూచిస్తోందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Veerabhadram) అన్నారు.