ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు భూసేకరణపై ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్, కాడ స్పెషల్ ఆఫీసర్తోపాటు మరికొందరిపై స్థానికులు దాడి చేసిన ఘటన తె�
ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని తన అల్లుడి కోసం ఫార్మాక్లస్టర్ల పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ �
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Lagacharla | లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఏస్పీ నారాయణరెడ్డి తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో(Kodangal )నిర్బంధ కాండ కొనసా గుతున్నది. ప్రజాపాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నది.
తెలంగాణ ఇంటెలిజెన్స్ నిద్రమత్తు వదలడం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలో రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఆ విషయాన్ని సీఎంకు ఉప్పందించడంలో ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా విఫలమైందని రాజకీయ విశ్లేషకులు అ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పచ్చని పొలాలను చరబట్టి ఫార్మా కంపెనీ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కుటీల నీతిపై రైతులు తిరగబడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్తోపాటు క�
ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండతండాలో శుక్రవారం ఫార్మా విలేజ
అది సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. సీఎంకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ నేత.. అందునా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు.. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తమ భూములు తీసుకోవ�