రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,392 కోట్ల కన్సాలిటేడెడ్ లాభాన్ని గడించింది.
Pharma company | ఫార్మా కంపెనీలో(Pharma company) పెట్టుబడి పెడితే 10 శాతం లాభాలిస్తానంటూ నమ్మిస్తూ పలువురి నుంచి రూ. 4.5 కోట్లు వసూలు చేసి మోసం చేసి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ను(Medical distributor) సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అ�
బరువు తగ్గటంలో అద్భుత ఔషధంగా భావిస్తున్న ‘టర్జెపటైడ్' ఔషధం.. త్వరలో భారత్లోనూ అందుబాటులోకి రాబోతున్నది. భారత్లో ఈ ఔషధం అమ్మకాలకు సంబంధించి ఫార్మా కంపెనీ ‘ఇలి లిల్లీ’కి కేంద్రం త్వరలోనే గ్రీన్ సిగ్�
క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన డెకర్బీ జాయిన్ 500 ఎంజీ 23 వాయల్స్పై ఎమ్మార్పీ కంటే అధిక ధర ఉన్నట్టు గుర్తించి సంబంధిత ఫార్మా కంపెనీపై కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్�
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ అంచనాలకుమించి రాణించింది. అమెరికాలో కంపెనీ ఔషధాలకు పెరిగిన డిమాండ్తో గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,307 కోట్ల కన్స�
రంగారెడ్డి జిల్లా నందిగామలోని అలెన్ హెర్బల్ పరిశ్రమలో (Allwyn Pharma) మళ్లీ మంటలు వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి.
ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా యూనిట్పై అమెరికా అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఆంధ్రప్రదేశ్లో కంపెనీకి ఉన్న యూనిట్పై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు తనిఖ
అనుమతి లేకుండా ఔషధాలు తయారు చేస్తున్న ఓ ఫార్మా కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.23.93 లక్షల విలువజేసే ఔషధాలు, తయారీకి వినియోగించే ముడి పదార్థాలను సీజ్ చేశారు.
ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్కు స్వల్ప ఊరట లభించింది. హైదరాబాద్లో సంస్థకున్న ఆర్అండ్డీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన అమెరికా నియంత్రణ మండలి..ఈ సెంటర్లో లోపాలు ఉన్నాయి కానీ చర్యలు తీసుకోబో
Reddys Lab | రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.1,379 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
హైదరాబాద్లోని నాగులపల్లి, పటేల్గూడతో పాటు గచ్చిబౌలిలోని మైహోమ్ భుజాలో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. 15 ప్రాంతాల్లో ఇరవైకి పైగా బృందాలు సోదాలు చేశాయి.
హర్యానాలోని మిట్స్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులకు ఈ ఏడాది దీపావళి అత్యంత ఆనందోత్సాహాలతో జరుగుతున్నది. ఈ కంపెనీ డైరెక్టర్ ఎంకే భాటియా వీరిని ‘సెలబ్రిటీ’లుగా గౌరవిస్తున్నారు. అత్యంత నమ్�