మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రా న్యూల్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం 62 శాతం తగ్గి రూ.4.79 కోట్లకు పడిపోయింది. క్రి తం ఏడాది ఇదే
డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న 300కు పైగా మరణాలకు కలుషిత ఔషధాలు, దగ్గు సిరప్లు కారణమని భావిస్తున్న నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) కీలక నిర్ణయం తీసుకొన్నది.
తెలంగాణ, మధ్యప్రదేశ్లోని హైపోథైరాయిడ్ రోగులకు అలర్ట్! రోగులు వినియోగించే ‘థైరోనామ్' ట్యాబ్లెట్ల విషయంలో ఫార్మా కంపెనీ అబ్బాట్ ఇండియా అలర్ట్ జారీ చేసింది.
గుజరాత్ (Gujarat)లోని వల్సాద్ (Valsad) జిల్లా సరిగామ్లో (Sarigam) ఉన్న ఓ కంపెనీలో భారీ పేలుడు (Blast) సంభవించింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కెమికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం జరిగే పరిశోధనల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 12: ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబ్ విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.702 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించ�
రూ.171 కోట్లకు కొనుగోలు హైదరాబాద్, మార్చి 28: హైదరాబాదీకి చెందిన సంస్థ అరబిందో ఫార్మా..ఇదే నగరానికి చెందిన మరో ఫార్మా కంపెనీ వెరిటాజ్ హెల్త్కేర్ను కొనుగోలు చేసింది. రూ.171 కోట్ల నగదు చెల్లింపుతో వెరిటాజ్ వ