కొందరు వైద్యులు ఓ పల్లెటూరిలోనో.. ఓ చిన్న గల్లీలోనో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారంటే అందులో పెద్ద కథే ఉంటుంది! ఉదార స్వభావమున్న వైద్యులు తామే ఖర్చులు భరిస్తూ క్యాంపులు నిర్వహిస్తున్నా.. కొంద�
కరీంనగర్ కేంద్రంగా ‘మెడిసిన్ దందా’కు అడ్డులేకుండా పోయింది. కొందరు వైద్యులు, మెడికల్ ఏజెన్సీలు, షాపుల నిర్వాహకులు కొన్ని ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, ఏకంగా తమకు అవసరమైన మందులు తయారు చేయించు�
వైద్యులు జనరిక్ మందులను మాత్రమే సూచించడాన్ని చట్టబద్ధంగా తప్పనిసరి చేసినపుడు, వారికి ఫార్మా కంపెనీలు లంచాలు ఇస్తున్నారనే సమస్య పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ పిటిషన్పై విచారణ
ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మందుల ధరలు త్వరలో పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రభుత్వ నియంత్రిత మందులతోపాటు ఇతర యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి
అభివృద్ధి పేరిట అరాచకానికి తెరతీసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు కళ్లెం వేసింది. నేల తల్లిని నమ్ముకొని పల్లె ఒడిలో నివసిస్తున్న గిరిజనుల భూ ములను ఫార్మా కంపెనీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతం�
‘తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం. అందుకే ఇక్కడ ఒక మెగా డ్రై పోర్టును అభివృద్ధి చేసి.. దానికి ఆంధ్రప్రదేశ్లోని సీ పోర్ట్కు అనుసంధానం ఉండేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు అభివృద్ధి చేస్తాం’ అని రా�
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్కారిడార్ దౌర్జన్యంగా భూములను లాక్కొంటున్నారు. ఉన్న ఎకరం, రెండెకరాలన�
ఓవైపు తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరిస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గ�
కొడంగల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రేవంత్ సర్కారు కసరత్తు చేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ ప్రాంత రైతాంగంపై మరో పిడుగుపాటు! కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా పొగనే కాదు... సిమెంటు సెగ కూడా పెట్టేందుక�
ఫార్మాసిటీలోనే ఆరు ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్యరహితంగా గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు గురువారం ఖమ్మానికి రానున్నారు. గురు, శుక్రవారాల్లో ఖమ్మం నగరంతోపాటు చింతకాని మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్�
Kodangal | వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తున్న అ�
లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుంచి బలవంతంగా సాగు భూములను లాక్కో�