ఫార్మా, బయోటెక్నాలజీ కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ సంస్థ ఆరాజెన్ లైఫ్ సైన్సెస్..హైదరాబాద్లో ఫార్ములేషన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. 3 మిలియన్ డాలర్లు (రూ. 25 కోట్లకు పైగా) పెట్టు�
Cough Syrup | న్యూఢిల్లీ : దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిబంధనలు జారీ చేసింది. దగ్గు సిరప్లకు ప్రభుత్వ ల్యాబ్ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతుల�
Pharma Companies | దేశంలోని 203 ఫార్మా కంపెనీలు ప్రమాణాలకు అనుగుణంగా ఔషధాలను ఉత్పత్తి చేయడం లేదని తనిఖీల ద్వారా కేంద్రం గుర్తించింది. దాంతో ఆయా కంపెనీలపై దాడులకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)ను ఆదేశించి�
అవే నేలలు.. నాడు పగుళ్లతో కరువు కాటకాలకు నిలయమైతే, నేడు సిరులు పండించే భూములయ్యాయి. అవే వేదికలు.. నాడు ఆర్భాటపు ప్రకటనలకు, ఆచరణకు రాని పథకాలకు అడ్రస్గా నిలుస్తే నేడు వేల కోట్ల పెట్టుబడుల వెల్లువకు, ఉద్యోగా
కొవిడ్ నేపథ్యంలో అమలవుతున్న వర్క్ ఫ్రం హోం పద్ధతిని పలు కంపెనీలు ఇప్పటికీ అమలు చేస్తుండగా, వివిధ రంగాల్లోని 70 శాతంపైగా చిన్న సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ పరిశోధనలకు అపార అవకాశాలు ఫైజర్, జాన్సన్, జీఎస్కే ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపు వచ్చే బయో ఏషియా సదస్సుకు రావాలని ఆహ్వానం హైదరా
ముంబై, జనవరి 20: కరోనా చికిత్సకు వినియోగించే మోల్న్పిరవిర్ క్యాప్సుల్స్ తయారీ, మార్కెటింగ్కు సంబంధించి రెండు హైదరాబాదీ కంపెనీలు లైసెన్సింగ్ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాల ప్రకారం స్విట్జర్ల�
క్యూ2లో 30 శాతం వృద్ధి హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ పోత్సాహకర ఫలితాల్ని ప్రకటించింది. ఈ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో �
ముంబై, అక్టోబర్ 1: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ గోవిందరాజన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్లు గోవిందరా�
4 లక్షల కోట్లు దాటే అవకాశం కేర్ రేటింగ్ ఏజెన్సీ నివేదికలో వెల్లడి ముంబై, ఆగస్టు 26: దేశీయ ఫార్మా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఈ రంగం వచ్చే రెండేండ్లలో 60 బి�
రూ. కోటితో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతున్న అండర్ డ్రైనేజీ పనులు ఇంటికో ఉపాధి కోసం ఉచిత శిక్షణ భూ నిర్వాసితులకు ఎకరానికి 121గజాల ప్లాటు యాచారం : మండలంలోని మేడిపల్లి గ్రామం అభివృద్ధిలో మరింత ముందుకు దూసుక�
భారత ప్రభుత్వానికే విక్రయిస్తాం స్పష్టం చేస్తున్న వ్యాక్సిన్ కంపెనీలు అయోమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు టీకాలు సరఫరా చేయాలని మోడెర్నా సంస్థకు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రత�
న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ల తయారీతో అధిక లాభాలను ఆర్జిస్తూ ప్రపంచంలో కొత్తగా తొమ్మిది మంది నూతన ఫార్మా బిలియనీర్లు ముందుకొచ్చారు. వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న పీపుల�
వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతివ్వాలి : నితిన్గడ్కరీ | కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని ఫార్మా కంపెనీలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్న