అందుకోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నాం అంతర్జాతీయ స్థాయిలోనూ సేకరణ తయారీ సంస్థలకు సంపూర్ణ సహకారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఫార్మా, వ్యాక్సిన్ తయారీదారులతో భేటీ నాటోఫార్మా నుంచి రూ. 4.2 కోట్ల బారిస
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుగా మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసర సందర్భాల్లో