వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల ధర్మబద్ధ పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. ఫార్మా కంపెనీల కోసం రైతుల నుం�
ఫార్మాసిటీ రద్దు అనంతరం ఔటర్ చుట్టూ ఉన్న జిల్లాల్లో 10 చోట్ల ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి భావించారు. ఒక్కో క్లస్టర్ను దాదాపు 2వేల ఎకరాలతో ఏర్పాటు చేయాలనుకుని, 20 వేల ఎకరాలను రైతు�
దుద్యాల మండలం హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటీబండతండా, పులిచర్లకుంటతండాల పరిధుల్లోని 1,375 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం, ఇందుకోసం భూ సేకరణకు చర్యలు చేపట్టింది.
వికారాబాద్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూ సేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు అధికారులపైకి తిరగబడ్డారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ అక్కడ్నుంచి అధికారులను తరిమేశారు.
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్లో ఫార్మా కంపెనీలకు కొంతమంది ప్రభుత్వ ఉచిత విద్యుత్తో పాటు కనెక్షన్లు పొంది అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు లోకాయుక్త విచారణలో తేలింది. మంగళవారం జడ్చర్ల పోలేపల�
కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజక వర్గంపై సీఎం సవతి ప్రేమ చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. సీఎం తన సొంత గ్రామంలో రూ.రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడం
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని అడ్డుకునేందుకు బాధిత రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టిన కొడంగల్ నియోజకవర్గంలోని దుద్�
చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు..ఇంకేముంది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణలో వివాదాలు తలెత్తకుం
రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని ఔషధ కంపెనీలు, మెడికల్ షాప్ల నిర్వాహకులు నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి.
దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని లగచెర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు స్పష్టం చేశారు.
భారత్లో ఉత్పత్తయిన ఔషధాల్ని వినియోగించిన కొన్ని దేశాల్లో మరణాలు సంభవించిన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త తయారీ ప్రమాణాల్ని నిర్దేశించింది.
IT Rides | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల పలువురు నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం నుంచి నగంలోని పలుచోట్ల దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న