న్యూఢిల్లీ, నవంబర్ 26: కొవిడ్ నేపథ్యంలో అమలవుతున్న వర్క్ ఫ్రం హోం పద్ధతిని పలు కంపెనీలు ఇప్పటికీ అమలు చేస్తుండగా, వివిధ రంగాల్లోని 70 శాతంపైగా చిన్న సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. పెద్ద కార్పొరేట్లలో 15 శాతం ప్రస్తుతానికి ఆఫీసు నుంచే పని ప్రక్రియను అమలు చేయాలని, 70 శాతం హైబ్రీడ్ విధానాన్ని (వారంలో కొద్ది రోజులు ఇంటి నుంచి మరికొద్ది రోజులు ఆఫీసు నుంచి పనిచేయడం) పాటించాలని భావిస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ స్పేస్ ప్రొవైడింగ్ సంస్థలు ఆఫీస్, క్యూడెస్క్లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆయా కంపెనీలు వాటి అభిప్రాయాల్ని పంచుకున్నాయి. వివరాలు..