కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
Supreme Court | ఎలక్టోరల్ బాండ్ల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలైంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్స్, రాజకీయ పార్టీల అనుబంధానికి సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృం�
రైతుల సమస్యలు పట్టని ప్రధాని మోదీ తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం దేశాన్ని దోచిపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్సింగ్ ఆరోపించారు.
BJP | కేంద్రంలోని బీజేపీకి కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాల రూపంలో రూ.10,122 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.3 కోట్లు వచ్చినట్టు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
2014 నాటి తమ ఎన్నికల ప్రణాళికలో ‘వాతావరణం, మార్పులకు కాలుష్యానికి గురికాకుండా విస్తృత ఉపశమన చర్యలు చేపడుతాం. పర్యావరణ రక్షణార్థం ప్రపంచ దేశాలతో, పర్యావరణ సంస్థలతో కలిసి పనిచేస్తాం.
ప్రధాని మోదీ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారీ వర్గాలు, కార్పొరేట్లు, భూస్వాములకు లబ్ధి చేకూర్చే విధానాలు అవలంబిస్తూ రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ధ్వంసం చేస్తున్నారని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార
కొవిడ్ నేపథ్యంలో అమలవుతున్న వర్క్ ఫ్రం హోం పద్ధతిని పలు కంపెనీలు ఇప్పటికీ అమలు చేస్తుండగా, వివిధ రంగాల్లోని 70 శాతంపైగా చిన్న సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.
అధికారం సంపాదించేందుకు బీజేపీ విపరీతంగా డబ్బు వెదజల్లుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్
దేశంలోని జైళ్ల దుస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. కార్పొరేట్ల భాగస్వామ్యంతో ప్రైవేట్ జైళ్లను నిర్మించాలని ప్రతిపాదించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ప్రైవేట�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముందు అధికారంలో ఉన్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ. 80 లక్షల కోట్లు అప్పు చేశారు. వడ్డీలకే వార్షిక రాబడిలో 37 శాతాన్ని ఖర్చు చేస్తున్నా�