బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాజేంద్రనగర్లో అత్యధికంగా 4.65 సెం.మీ లు, బహుదూర్పురాలోని చందూలాల్ బారాదరిలో 4.53 సెం.మీలు,
Rain Alert | సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు.
దేశీయ ఐటీ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ బాటపట్టాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేయోచనలో ఉన్నాయి. దీంట్లోభాగంగా హ
కోవిడ్ తరువాత నుంచి చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. కానీ ఆఫీస్కు వెళ్లి పనిచేయడం కన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా సౌకర్యవంతంగా ఉం
కొవిడ్ సంక్షోభానంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘జాబ్ ఎట్ యువర్ హోమ్ టౌన్' పేరుతో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్న�
పార్ట్టైమ్ వర్క్ఫ్రమ్ హోమ్ అఫర్ ఇస్తున్నామంటూ ఒక ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 6.3 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ నుంచి ఒక మేసేజ్ వచ్చింది, �
Dell | కరోనా సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని కంపెనీలు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫీసుకే వచ్చి పనిచేయాలని ఉద్యోగులకు ఆదేశాలివ్వగా.. పలు కంపెనీలు హైబ్రీడ్ విధాన�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత (Air Pollution) రోజు రోజుకీ క్షీణిస్తోంది. బుధవారం వరుసగా మూడో రోజుకూడా కాలుష్యం క్షీణించి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది.
భారత్లో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల కన్నా ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగులు మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారని అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. యూఎస్కు చెందిన సపియన్స్ ల్యాబ్స్ 65 దేశాల్లో 54 వే�
Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. చెన్నై (Chennai) సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.
ఉదయం ఐదున్నరకే నిద్రలేచింది చంద్రకళ. చకచకా వంట చేసేసింది. భర్త, పిల్లలకు లంచ్బాక్సులు రెడీ చేసింది. పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్లిపోయారు. ఇంట్లో పనంతా అయిపోయాక, నడుం వాల్చింది. ఇంతలో ఫోన్కి వాట్స�
Jio | దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో నెట్ వర్క్ పరిధిలో టెలికం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనికి కారణాలేమిటన్నది తెలియరాలేదు. జియో యాజమాన్యం అధికారికంగా స్పందించలేదు.
Byjus | ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.