కృత్రిమ మేధ (ఏఐ) ఆధిపత్యం చెలాయించే యుగానికి టెక్ దిగ్గజం సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ మొత్తం ఉద్యోగులలో సుమారు 10 శాతం మంది అంటే సుమారు 8,000 మందిని మే 20న తొలగించనున్నట్లు మెటా ఉద్యోగులకు ఏప్రిల్లో సమాచారం అ�
‘సంవత్సరం వరకు బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, వంట నూనెల వాడకాన్ని తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మెట్రోలు, కార్పూల్ను వినియోగించండి..’ అంటూ హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్ర
Delhi CM Rekha Gupta: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది ఢిల్లీ సర్కారు. వారంలో రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసుకోవచ్చు అని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. ఇక ఆఫీసర్లు తమ వాహనాల సంఖ్యను తగ
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
TCS Nashik : నాసిక్లోని టీసీఎస్ బీపీవో యూనిట్లో తమను కొందరు ముస్లిం యువకులు, ఒక యువతి కలిసి మతం మారాలని ఒత్తిడి తేవడంతోపాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఎనిమిది మంది అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గర్భంతో ఉన్న ఉద్యోగిని ‘వర్క్ ఫ్రం హోం’ అడగ్గా, అందుకు సదరు కంపెనీ నిరాకరించింది. దీంతో ఆమె ప్రసవం ‘రిస్క్'గా మారింది. నెలలు నిండకుండా పుట్టిన ఆ బిడ్డ కొద్ది గంటల్లోనే చనిపోవటంతో.. బాధితురాలి కుటుంబం షా�
Pakistan | అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్ను కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతు�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Air Pollution) చిక్కుకుని అల్లాడిపోతోంది. శీతాకాలం కావడంతో ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం (air quality crisis) తలెత్తింది.
అమెరికాలో పలు టెక్ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్' విధానానికి ముగింపు పలుకుతున్నాయి. ఇప్పుడా జాబితాలో ఇన్స్టాగ్రామ్ కూడా చేరింది. ఫిబ్రవరి 2026 నుంచి సిబ్బంది వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని
దేశ రాజధానిలో వాయు నాణ్యత పూర్తిగా దిగజారిపోవడంతో గ్రెడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) మూడవ దశ కింద అత్యవసర ఆంక్షల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50% మంది ఉద్యోగులతో మాత్రమే ప�
భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు �
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాజేంద్రనగర్లో అత్యధికంగా 4.65 సెం.మీ లు, బహుదూర్పురాలోని చందూలాల్ బారాదరిలో 4.53 సెం.మీలు,
Rain Alert | సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు.
దేశీయ ఐటీ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ బాటపట్టాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేయోచనలో ఉన్నాయి. దీంట్లోభాగంగా హ