టీసీఎస్ బాటలోనే కాగ్నిజెంట్ పయనించింది. వర్క్ ఫ్రం హోంకు స్వస్తి పలుకుతున్నట్లు, ఇక నుంచి వారానికి మూడు రోజులు ఆఫీస్కు రావాల్సిందేనని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు ఈ-�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో (Yellandu) సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ బీటెక్ విద్యార్థిని మోసపోయింది. ఈ నెల 2న నిజాంపేటకు చెందిన ఓ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థినికి వర్క్ ఫ్రం హోం పేరుతో ఇన్స్టా గ�
Professional Tax | వర్క్ ఫ్రం ఆఫీస్ లేదా వర్క్ ఫ్రం హోం పని చేస్తున్నా.. సంబంధిత రాష్ట్రంలో అమల్లో ఉన్న వృత్తి నైపుణ్య పన్ను విధానాన్ని బట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాల్సే ఉంటుందని పన్ను రంగ నిపుణులు
ఆన్లైన్లో పార్ట్టైం జాబ్ చేస్తూ (Cyber Fraud) అదనపు ఆదాయం ఆర్జించాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు స్కామర్లు ఆన్లైన్ వేదికగా అమాయకులను దోచేస్తున్నారు.
CitiBank Work From Home | మహిళా ఉద్యోగుల కోసం సిటీ బ్యాంక్ ఇండియా బంఫర్ ఆఫర్ తీసుకొచ్చింది. మెటర్నిటీ సెలవు ముగిసిన తర్వాత మరో 12 నెలలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు.
వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ (Zoom CEO) తమ ఉద్యోగులను ఇక ఆఫీసుల నుంచి పనిచేయాలని ఇటీవల కోరింది. వర్క్ ఫ్రం ఆఫీస్కు సంబంధించి కంపెనీ ఆదేశాలతో ఇక కరోనా సమయంలో ముందుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల
వర్క్ ఫ్రం హోం విధానానికి ఐటీ కంపెనీలు క్రమంగా వీడ్కోలు పలుకుతున్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారంలో కనీసం రెండు, మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించే (రిటర్న్ టు ఆఫీస్-ఆర్టీవో) విధానం �