వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ (Zoom CEO) తమ ఉద్యోగులను ఇక ఆఫీసుల నుంచి పనిచేయాలని ఇటీవల కోరింది. వర్క్ ఫ్రం ఆఫీస్కు సంబంధించి కంపెనీ ఆదేశాలతో ఇక కరోనా సమయంలో ముందుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల
వర్క్ ఫ్రం హోం విధానానికి ఐటీ కంపెనీలు క్రమంగా వీడ్కోలు పలుకుతున్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారంలో కనీసం రెండు, మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించే (రిటర్న్ టు ఆఫీస్-ఆర్టీవో) విధానం �
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్తులు (Cyber Crime) చెలరేగుతూనే ఉన్నారు. అదనంగా కొంత డబ్బు ఆర్జించేందుకు బాధితుడు ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం జాబ్కు దరఖాస్తు చేయగా ఆపై ఓ లింక్ క్లిక్ చేయడంతో భారీ మొత్తం క
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఉద్యోగులను ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇందులోనూ వెసులుబాటు కల్పించింది.
కొవిడ్ నేపథ్యంలో అమలవుతున్న వర్క్ ఫ్రం హోం పద్ధతిని పలు కంపెనీలు ఇప్పటికీ అమలు చేస్తుండగా, వివిధ రంగాల్లోని 70 శాతంపైగా చిన్న సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.
కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఐటీ దిగ్గజాలు వర్క్ ఫ్రం హోం మోడల్కు స్వస్తి పలుకుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్ తమ ఉద్యోగుల్లో 80 శాతం మందిని తిరిగి కార్యాలయాలకు రావాలని కోరింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�