CitiBank Work From Home | మహిళా ఉద్యోగుల కోసం సిటీ బ్యాంక్ ఇండియా బంఫర్ ఆఫర్ తీసుకొచ్చింది. మెటర్నిటీ సెలవు ముగిసిన తర్వాత మరో 12 నెలలు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది.
భారీ వర్షాల (Heavry rains) దృష్ట్యా ప్రజలకు పోలీసులు (Telangana Police) హెచ్చరికలు జారీచేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దంటూ రాచకొండ పోలీసులు (Rachkonda Police) సూచించారు.
వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ (Zoom CEO) తమ ఉద్యోగులను ఇక ఆఫీసుల నుంచి పనిచేయాలని ఇటీవల కోరింది. వర్క్ ఫ్రం ఆఫీస్కు సంబంధించి కంపెనీ ఆదేశాలతో ఇక కరోనా సమయంలో ముందుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల
వర్క్ ఫ్రం హోం విధానానికి ఐటీ కంపెనీలు క్రమంగా వీడ్కోలు పలుకుతున్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారంలో కనీసం రెండు, మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించే (రిటర్న్ టు ఆఫీస్-ఆర్టీవో) విధానం �
ఆన్లైన్ వేదికగా సైబర్ నేరస్తులు (Cyber Crime) చెలరేగుతూనే ఉన్నారు. అదనంగా కొంత డబ్బు ఆర్జించేందుకు బాధితుడు ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం జాబ్కు దరఖాస్తు చేయగా ఆపై ఓ లింక్ క్లిక్ చేయడంతో భారీ మొత్తం క
కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఉద్యోగులను ఆఫీసులకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇందులోనూ వెసులుబాటు కల్పించింది.
కొవిడ్ నేపథ్యంలో అమలవుతున్న వర్క్ ఫ్రం హోం పద్ధతిని పలు కంపెనీలు ఇప్పటికీ అమలు చేస్తుండగా, వివిధ రంగాల్లోని 70 శాతంపైగా చిన్న సంస్థలు మొగ్గుచూపుతున్నాయి.