కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచి మొదలైన వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఐటీ కంపెనీలు స్వస్తి పలుకుతున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీచేస్తున్నా యి. కొవిడ్ మూడో దశ ముగింపునకు చేరుకో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ఫ్రం హోం ఆదివారంతో ముగిసింది. సోమవారం నుంచి అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధిగా కార్యాలయాల విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా విజృంభణ నేపథ్యం�
Work from Home allowance | కేంద్ర బడ్జెట్పై ముందు నుంచి వేతన జీవులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను మినహాయింపులు లేదా రాయితీలు ఇవ్వడంతో పాటు.. వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులకు శుభవార్త చెబుతారేమో అని ఆ�
పటిష్టంగా లేకుంటే హ్యాకర్లతో ముప్పే వర్క్ఫ్రం హోంలతో పెరిగిన సైబర్ దాడులు పాస్వర్డ్లపై దృష్టిపెట్టాలి: నిపుణులు 8 సూత్రాలు పాటించాలని సూచన హైదరాబాద్, జనవరి 23 : కరోనా ఉధృతి పెరుగుతుండడంతో దాదాపు అన్�
71 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయమిదే కెరీర్ను కొత్తగా ప్రారంభించాలని ఆలోచన కరోనా ‘వర్క్ఫ్రమ్ హోమ్’తో తేడాలేకుండా పోయిన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం జాబ్ మార్కెట్పై తీవ�