కేరళలో ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకి మరో వ్యక్తి మృతి చెందాడు. మలప్పురానికు చెందిన 56 ఏండ్ల శోభన్ అనే వ్యక్తి కోజికోడ్ మెడికల్ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్టు అధికారు
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో సోమవారం వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు మత్తడులు పోస్తున్నాయి. వరిపొలాలు చెరువులను తలపి�
గుంతలమయంగా మారిన రోడ్డులో బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడకు చెందిన మీన
విధి నిర్వహణలో ఉన్న ఇరిగేషన్ ఏఈఈ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్కు చెందిన నితిన్ (30) నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఇరిగేషన్ ఏఈఈగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కోనాపూర�
ఆహారం వికటించి ఒకరు మృతి చెందంగా ఏడుగురు కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురైన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..
చెరువులో పడిన బాలుడిని రక్షించబోయిన వ్యక్తి చిన్నారి తో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పరకాల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాయప
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు నరికి కొమ్మలు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జిల్లా కేం ద్రంలోని రామ్మందిర్ చౌరస్తా సమీపంలో ఆదివారం చోటుచే�
తల్పునూర్ గ్రామానికి చెందిన ఎల్కాల బాలరాజు(59) శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని తన కుమారుడికి చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్ల�
స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలికి ఆకాశ్ సింగ్ (29), ప్రైవేట్ గా పని చేస్తుంటా�
గొంతులో ఎ ముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిర్మలాయకుంటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లెనిన్ కథనం ప్రకారం.. మహబూబ్గర్ మండలం దొడ్డలోనిపల్లిక�
ఇందిరమ్మ ఇంటి కోసం ఓ తండ్రి గుండె ఆగిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం...కొంపల్లి జయభేరి ప్రాంతంలోని రుద్ర బృందావన్ అపార్ట్మెంట్లో నివాసం ఉ
ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి పడి మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కో�