తన వదిన, సిస్టర్పై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై నలుగురు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేస�
మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. రోడ్ నంబర్ .1లోని హిందూ శ్మశానవాటికలో దీపావళి సందర్భంగా గురువారం రాత్ర
Medak | మెదక్ జిల్లాలో(Medak ) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప మెట్లను బైక్ ఢీకొట్టడంతో (Bike accident) ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది.
దోశ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం 11 గంటల ప్రా�
Bee attack | తండ్రీకొడుకులపై తేనెటీగలు(Bee attack) దాడి చేయగా..దవాఖానలో చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు(Person died). కొడుకుతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల( Rajanna Siricilla) జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల�
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ కట్ట వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం నివాసి రవీందర్రెడ్డి (47) రియల్ ఎస్టేట�
వోల్వో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, ఎనిమిది మంది గాయపడిన ఘటన అడ్డాకుల మ ండల కేంద్రంలో చోటుచేసుకున్నది. ఇందుకు సం బంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకా రం.. వోల్వో బస్సు శుక్రవారం రాత్రి బెంగు
వరదనీటిలో కొట్టుకుపోయి పశువుల కాపరి మృతిచెందిన ఘటన మండలంలోని మేడెపల్లిలో చోటుచేసుకున్నది. మేడెపల్లికి చెందిన గొల్ల తిరుపతన్న(45) పశువులను మేపేందుకు శనివారం రామన్పాడు డ్యాం వైపు వెళ్లాడు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చాల్కి గ్రామ సమీపంలోని చౌట వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందినట్లు హద్నూర్ ఎస్సై రామానాయుడు తెలిపారు. ఈ నెల 6వ తేదీన మండలంలోని అమీరాబాద్కు చెందిన బేగరి రవ
Jayashankar Bhupalapally | ప్రమాదవశాత్తు చెరువులో(Pond) పడి పశువుల కాపరి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapally) జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధి మర్రిపల్లిలో చోటుచేసుకుం�
Janagama | రాష్ట్రంలో విష జ్వరాలు(Toxic fever) ప్రబలుతున్నాయి. రోగులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా జనగామ(Janagama) జిల్లా స్టేషన్ఘన్పూర్లోని �
Crime news | రైల్లోంచి(Train) ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి(Person Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy rain | గ్రేటర్ హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. రాంనగర్లోని(Ramnagar) బాప్టిస్ట్ చర్చి వద్ద వరదలో(Flood) కొట్టుకుపోయి మృతి(Person died) చెందాడు.