Train accident | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda) పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం..
Bike accident | టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో(Tapachabutra Police Station) లైటింగ్ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతితో(Person died )మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..నాగర్ కర్నూర్లో కాంట్రాక్ట్ పని మీద వెళ్ల�
Online Betting | కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది యువకులు తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఆన్ లైన్ వేదికగా కాయ్ రాజా కాయ్ అంటున్న జూదగాళ్లు... అప్పుల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు తీసుకుంటున్నా�
దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని చితకబాదడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన వర్ని మండలం తగిలేపల్లిలో శుక్రవారం చోటుసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ (41) చిల్లర
పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాత తాండూరుకు చెందిన శేఖర్ (40) కిరాణా దుకాణం నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ప్రపంచంలో తొలిసారి పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొన్న రిచర్డ్ స్లేమాన్ (62) మృతిచెందారు. రెండు నెలల కిందట మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు స్లేమాన్కు జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీన�
చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. మద్దూరు-ముస్త్యాల రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం విరి�
Person died in car | కాలనీలో పార్క్ చేసిన కారులో(Parked car) గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన(Person died) ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ వైర్ (Crane wire) తెగి పూడిక మట్టి మీదపడి ఓ వ్యక్తి మృతి(Person died) చెందాడు.
Train accident | రైలు పట్టాల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీ కొట్టడంతో(Train accident) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.