RTC Bus | ఆర్టీసీ బస్సులో నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..శంషాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి శాతం రాయి వద్ద వెనకాల ఉన్న డోర్ నుంచి అకస్మాత్తుగా కిందపడటంతో తలకు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా యూనివర్సిటీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Director Bharathiraja | ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు.. సీఎం విజయ్ ప్రకటన
Malkajgiri | మల్కాజ్గిరిలో దారుణం.. అనుమానంతో భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
అయ్యో.. తల్లీ! 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి యత్నం.. అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి తోసివేత