Horrific Accident | శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Telangana | ఒక వ్యక్తి అవసరాన్ని ఆసరాగా చేసుకొని బినామీలతో రూ.కోట్ల విలువైన స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. అది చేసిన సబ్రిజిస్ట్రార్పై పదేండ్ల క్రితమే ఏసీబీలో కేసు నమోదైంది. రిజిస్ట్రేషన్ �
సాధారణంగా గంటలో ముగిసిపోవాల్సిన ప్రయాణం. కానీ ప్రకృతి కరుణించలేదు. గమ్యం కండ్ల ముందే ఉన్నా భూమిపై అడుగు పెట్టనివ్వలేదు. గంటలపాటు గాల్లో చక్కర్లు, అందులో ఉన్న 22 మంది ప్రయాణికులను ప్రత్యక్ష నరకాన్ని చూపిం�
భూమికి భూమి.. ప్లాటుకు ప్లాటు ఇస్తేనే రేడియల్ రోడ్డు వేసేందుకు సహకరిస్తామని నర్కూడ గ్రామస్తులు తేల్చిచెప్పారు. శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద�
కోకాపేటలోని విశాఖ శారదాపీఠం భూములను బలవంతంగా ఖాళీ చేయిద్దామనుకున్న ప్రభుత్వం ఆ తర్వాత పీఠాన్ని క్షణాల్లోనే శంషాబాద్కు తరలించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది.
Police Commissionerate | నగరంలో ఇటీవల పోలీస్ కమిషనరేట్ల విభజన స్థానికంగా చాలా సమస్యలను సృష్టిస్తున్నది. హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్సిటీ మూడు కమిషనరేట్ల పరిధిలో జరిగిన పోలీస్స్టేషన్ల విభజనతో కొత్తగా ఏర్పాటైన �
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్ను సైబరాబాద్ పరిధిలోనే ఉండనివ్వాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ నాయకలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం శంషాబాద్ను హైదరాబాద్ కార్పొరేషన్లో విల�
Shamshabad Airport | హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి గంజాయి కలకలం రేపింది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో గంజాయి పట్టుబడింది. విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయి దాదాపు కిల�
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ డీలిమిటేసన్ (Delimitaion)కు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదలైంది. డివిజన్ల సంఖ్యను 300లకు పెంచుతూ.. ప్రస్తుతమున్న ఆరు జోన్లను 12కు, ఇదివరకున్న 30 సర్కిళ్లను 60కి పెంచుతూ నోటిఫికేషన్ వె�