దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో (IndiGo) సంక్షోభం కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజూ పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలు క్యాన్సల్ అయ్యా
Air India : ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) తీవ్ర కలలకం రేపింది. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరిని ఎయిరిండియా (Air India) ఫ్లట్లో బాంబు ఉందని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింద�
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) విమానాల రద్దు పరంపర కొనసాగుతున్నది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో సర్వీసులు (IndiGo Airlines) నిలిచిపోయాయి. శుక్రవారం మొత్తం 500కుపైగా విమానాలను సంస్�
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత (Crew Shortage), సాంకేతిక సమస్యలతో వరుసగా రెండో రోజూ సంస్థకు చెందిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి (Flights Cancelled).
హైదరాబాద్లోని శంషాబాద్లో (Shamshabad) కాల్పులు కలకలం (Gun Fire) సృష్టించాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు కిరాయి విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఓ వ్యక్తి ఎయిర్ గన్తో మరో ప్రయాణికుడిని కాల్చాడు.
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విజయవాడ, విశాఖపట్నం,రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు మంగళవారం తెలిపారు.
ఆది శంకర భగవద్పాదులు ధర్మ స్థాపన కోసం మన దేశం నలుమూలల నాలుగు పీఠాలని స్థాపించారు. దక్షిణ భారత దేశానికి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి శారదాపీఠం స్థాపించబడినది.
శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపు (Shamshabad Airport) వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
Kolanu Pradeep Reddy | హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
ప్రభుత్వం ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నది. దీంతో జిల్లా పరిధిలో ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల మార్కె�