Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా, బీఆర్ఎస్ నేతలతో పాటు 50
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం శనివారం జరిగిన భూసేకరణ ప్రక్రియ పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా నిరసన చేపడుతు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో 650 ఎకరాల భూమి కోసం పోలీస్ ఆపరేషన్ మొదలైంది. తమ పట్టా భూములను రక్షించుకునేందుకు గత పది రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులు, గ్రామస్తులను పోలీసుల�
Tahsildar | రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే విలువైన ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పట్టాలుగా మార్చిన తహసీల్దార్పై చర్యలు తీసుకోకుండా ‘బిగ్' హస్తం రక్షణ కవచంగా నిలిచిందని జోరుగా చర్చ నడుస్తు�
Hyderabad Airport | శంషాబాద్ (Shamshabad) లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) వచ్చే ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు (UDF) విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. విమానాశ్రయ నిర్వాహక సంస్థ జీఎంఆర్ హైద
జిల్లాలో మరో భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలెట్టారు. శంషాబాద్ కేంద్రంగా అమరావతి, చెన్నై, బెంగళూరుకు నడపనున్న బుల్లెట్ ట్రైన్ల కోసం అధికారులు సర్వే చేస్తుండడంతో జిల్లా రైతుల్లో మరోసారి గుబులు పట్టుక
శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలోని 21 మహిళా సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన డబ్బులను బ్యాంకులో జమచేయకుండా వీవోఏ మమత కాజేసిందని ఆయా సంఘాల మహిళలు గ్రామ సర్పంచ్ కోటేష్గౌడ్ దృష్టికి తీసుకుపోయారు. స్పంద�
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ఇండియా విమానం శంషాబాద్ ఎయిర్పో ర్టులో మంగళవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఎయిర్లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చిన్ నుంచి ఢిల్లీ వ
గోవా నుంచి వస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్లో ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఏటీసీ అధికారులు విజయవాడ ఎయిర్పోర్టుకు మళ్లించారు. విజయవాడ ఎయిర్పోర్టుకు చేనుకున్న విమానం అక్క�
Land Scam | 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు.
కూతురు వివాహం వైభవంగా చేసి అత్తారింటికి పంపించి సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన తండ్రి 24 గంటలు గడవక ముందే కన్నతండ్రి లేడనే విషయంతో ఆ కూతురే కాదు కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నార
దుబాయ్, పుణె నుంచి శంషాబాద్ రావాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్టు నుంచి పక్క రాష్ర్టాలకు మళ్లించినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించ�