సాదా బైనామా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పీవోటీ కేసులలో కొత్త అసైన్మెంట్ భూమి కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు �
సరైన ధ్రువపత్రాల అనుమతితోనే లక్ష్మీ నరసింహా ఫంక్షన్ హాలు నిర్మించామని యజమాని చింతలపల్లి కిషన్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కృష్
గోదావరిఖని నగర నడిబొడ్డు పోచమ్మ మైదానం ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే వెలిసిన నిర్మాణాల తొలగింపులో రాజకీయ ఒత్తిళ్లకు రామగుండం కార్పొరేషన్ అధికారులు ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. ‘నగరంలో రాత్రికి రాత్ర
అనుమతి పేరుతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని మానేరు సహా అనుమతి లేని వాగుల నుంచి దర్జాగా తోడేస్తున్నా అడిగేవారు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా జోరుగా దందా నడుస్తోం
CBCE | గోదావరిఖని :సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్య అందనుంది. సంస్థ సీఎండీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవ సత్ఫలితానిచ్చింది.
siricilla | ఎల్లారెడ్డిపేట మార్చి 29: ప్రభుత్వం ఏర్పడ్డాక సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ప్రజలు అసహనంగా ఉన్నతరణలో కనీసం ఈజీఎస్ రోడ్లు వేసి పరువు నిలబెట్టుకున్నామని ప్రయత్నం చేస్తుంటే ఇసుక రీచ్ గ్రామా
మెట్రోరైల్ రెండో దశ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 21న పట్టణ కేంద్రంలోని క్లాక్�
నూతన సంవత్సరం వేడుకల(31/1 రాత్రి)కు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహిస్తూ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమాలు నిర్వహించే 3 నక్షత్రాలపై హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్లు తప్పనిసరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకో�
Delhi Lt Governor | చెట్ల నరికివేతకు అనుమతి అవసరమన్నది తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు. బుధవారం అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంల
మతమార్పిడులకు సంబంధించి గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధం, జైన, సిక్కు మతాలకు మారాలనుకుంటే గుజరాత్ మతస్వేచ్ఛ చట్టం - 2003 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ము
Teachers | రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు టెట్ రాయాలంటే ముందస్తు అనుమతి పొందాల్సిన అసవరం లేదని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. టెట్ రాయాలనుకునే ఉపాధ్యాయులు ముందస్తుగా
PM Modi roadshow | తమిళనాడులోని కోయంబత్తూర్లో మార్చి 18న ప్రధాని మోదీ నిర్వహించనున్న రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతాపరమైన కారణాలు, విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు ఈ నిర్ణయం త�
Man Seeks Permission To Abuse Newspaper | తనపై వ్యతిరేకంగా కథనం రాసిన వార్తా ప్రతికపై ఒక వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వార్తా పత్రిక కార్యాలయం ముందు రెండు గంటలపాటు ఉండి మైకులో తిట్టేందుకు అనుమతించాలని కోరాడు. ఈ మేరకు అధిక