Nitish Kumar | బీహార్ సీఎం, జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఈ నెల 24న ఉత్తరప్రదేశ్లో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ సభా కార్యక్రమం రద్దైనట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, యూపీ వ
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. రాష్ర్టాల సమ్మతి (జనరల్ కన్సెంట్) అవసరం లేకుండానే దర్యాప్తు చేపట్టేందుకు వీలు కల్పిం�
కొత్తగా లే అవుట్లు, భవన నిర్మాణాలు చేపట్టే వాటికి 30 ఫీట్ల రోడ్డు, సెట్ బ్యాక్ ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు.
ఈనెల 31న నిర్వహించే న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం నిర్వాహకులు ఈనెల 23 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఎస్-బీపాస్ విధానం విజయవంతంగా అమలవుతున్నది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల ఏర్పాటుకు అనుమతులు సులభంగా, వేగంగా లభిస్తున్నాయి. దరఖాస్తు నుంచి అనుమతుల జారీ వరకు అన్నీ ఆన్లైన్�
CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
పోలీసుల అనుమతి లేకుండానే తాము ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నట్టు బీజేపీ హైకోర్టులో ఒప్పుకొన్నది. దీంతో పోలీసుల అనుమతి లేకుండా భారీ జనంతో కూడిన యాత్రను ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అ
తమిళనాడుకు చెందిన కార్డిలియా క్రూజ్ను పుదుచ్చేరిలోకి అనుమతించేందుకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించారు. విశాఖపట్నం నుంచి బయలుదేరి పుదుచ్చేరి తీరం సమీపంలోకి వచ్చిన ఆ ఓడ
Loudspeakers | మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పౌరులు, సంస్థలు తమ స్థలాల్లో ఉన్న చెట్లు నరికివేయాలన్నా, మరో చోటకు మార్చాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస�