CBI | సీబీఐ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే.
పోలీసుల అనుమతి లేకుండానే తాము ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నట్టు బీజేపీ హైకోర్టులో ఒప్పుకొన్నది. దీంతో పోలీసుల అనుమతి లేకుండా భారీ జనంతో కూడిన యాత్రను ఎలా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అ
తమిళనాడుకు చెందిన కార్డిలియా క్రూజ్ను పుదుచ్చేరిలోకి అనుమతించేందుకు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నిరాకరించారు. విశాఖపట్నం నుంచి బయలుదేరి పుదుచ్చేరి తీరం సమీపంలోకి వచ్చిన ఆ ఓడ
Loudspeakers | మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పౌరులు, సంస్థలు తమ స్థలాల్లో ఉన్న చెట్లు నరికివేయాలన్నా, మరో చోటకు మార్చాలన్నా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస�
అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వ�
న్యూఢిల్లీ: తన ఆంటీకి గుడ్ బై చెప్పేందుకు ఒక చిన్నారి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతి కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక పాప నడుచుకుంటూ సెక్యూరిటీ అధికారి వద్దకు వెళ్లింది. వ�
నెలనెలా జరిగే ఆటో డెబిట్ చెల్లింపులకు వచ్చే నెల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన నిబంధన అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. దీంతో డెబిట�
కోల్కతా: ఇటలీ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘రాజకీయ కోణం’ నేపథ్యంలో ఆమె క్లియరెన్స్ను తిరస్కరించినట్లు కేంద్ర విదేశీ వ్య�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నవరాత్రోత్సవాలకు అవసరమైన విద్యుత్తును వినియోగించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు తాత్కలిక విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు తీసుకోవాలని టీఎస్ఎన్పీడీ