అమరావతి : రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మహాపాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకుఈనెల 17న తిరుపతిలో బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు సభను నిర్వ�
న్యూఢిల్లీ: తన ఆంటీకి గుడ్ బై చెప్పేందుకు ఒక చిన్నారి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అనుమతి కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక పాప నడుచుకుంటూ సెక్యూరిటీ అధికారి వద్దకు వెళ్లింది. వ�
నెలనెలా జరిగే ఆటో డెబిట్ చెల్లింపులకు వచ్చే నెల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన నిబంధన అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది. దీంతో డెబిట�
కోల్కతా: ఇటలీ శాంతి సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ‘రాజకీయ కోణం’ నేపథ్యంలో ఆమె క్లియరెన్స్ను తిరస్కరించినట్లు కేంద్ర విదేశీ వ్య�
ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నవరాత్రోత్సవాలకు అవసరమైన విద్యుత్తును వినియోగించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు తాత్కలిక విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు తీసుకోవాలని టీఎస్ఎన్పీడీ
మధిర: గణేష్ మండపాల నిర్వహణ కమిటీలు తప్పనిసరిగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని మధిర సీఐ మురళి తెలిపారు. బుధవారం స్థానిక రిక్రియేషన్క్లబ్ కళ్యాణ మండపంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం ని�
న్యూఢిల్లీ: పత్రికల్లో వస్తున్న ఓ యాడ్ అందరూ కళ్లింత చేసుకుని చూసేలా చేస్తున్నది. లాండోమస్ అనే అమెరికా కంపెనీ పేరిట ఆ యాడ్ విడదలైంది. బయట పెద్దగా ఎవరికీ తెలియని ఓ కంపెనీ భారత్లో భూరి పెట్టుబడులకు ప్రధాన�
కోల్కతా: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధంకర్కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమ�
కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్ | రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ల వినియోగానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఏడాదిపాటు అనుమతి �