కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ రంగాల కార్మికులు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు.
వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటు యోచనను విరమించుకోవాలని ఏఐకేఎంఎస్, పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ కమిటీల సభ్యులు మహేందర్, శ్రీనివాస్, గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివ�
మండలంలోని కోటకొండ రూట్లో నిలిపివేసిన బస్సులను వెం టనే పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సింగారం చౌరస్తా వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు స
Narayanapet | నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్త
పేపర్ లీకేజీలను నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
కేయూ లో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూ నివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళనకు దిగారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్షక, కార్మిక విధానాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తం�