Revanth Reddy | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) డిమాండ్ చేసింది.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించేలా అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం స్థానిక క్యాం�
PDSU | అసెంబ్లీలో విద్యారంగ సమస్యలపై మాట్లాడాలని PDSU నాయకులు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో PDSU నాయకుల�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ (Nizamabad) పట్టణంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, వివిధ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని బాలికలకు సత్వరమే విద్యాబోధన అందించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కేజీబీవీ ఉద్యోగులు గడిచిన పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఈ విద్యాలయా�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో పురుగులు, రాళ్లు ఉన్న అన్నం వడ్డించారు. పా�
గురుకుల విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘గురుకులాలా.. మృత్యు వలయాల’.. అ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివిధ రంగాల కార్మికులు, విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు.
వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ సిగ్నల్ కేంద్రం ఏర్పాటు యోచనను విరమించుకోవాలని ఏఐకేఎంఎస్, పీవోడబ్ల్యూ, పీడీఎస్యూ కమిటీల సభ్యులు మహేందర్, శ్రీనివాస్, గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివ�
మండలంలోని కోటకొండ రూట్లో నిలిపివేసిన బస్సులను వెం టనే పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సింగారం చౌరస్తా వద్ద రా స్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు స
Narayanapet | నారాయణపేట(Narayanapet) జిల్లా నారాయణపేట మండలం కోటకొండ రూట్లో బస్సులను(Bus facility) పునరుద్ధరించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్యూ(PDSU) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్త
పేపర్ లీకేజీలను నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.