ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తున్నాడని పీడీఎస్యూ రాష్ట్ర అధ్య
కార్పొరేట్ సంస్థల దాహం తీర్చేందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం వేలం వేస్తుందని పీడీఎస్యూ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్ అన్నారు.
Complete Freedom | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామంలో పీవైఎల్ , పీడీఎస్యూ , మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భగత్ సింగ్ 94వ వర్ధంతిని నిర్వహించారు.
విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల యువజన సంఘం ( పి వై ఎల్ ) రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు మామ�
Budget Copies Burnt | రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ యూనివర్సిటీలో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరించడం జరిగిందని పీడీఎస్యూ జిల్లా నాయకుడు స్టాలిన్ అన్నారు. విద్యా రంగానికి నామమాత్రపు నిధుల కేటాయింపును నిరసిస్తూ గురువా�
Revanth Reddy | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) డిమాండ్ చేసింది.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించేలా అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం స్థానిక క్యాం�
PDSU | అసెంబ్లీలో విద్యారంగ సమస్యలపై మాట్లాడాలని PDSU నాయకులు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో PDSU నాయకుల�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ (Nizamabad) పట్టణంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, వివిధ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లోని బాలికలకు సత్వరమే విద్యాబోధన అందించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కేజీబీవీ ఉద్యోగులు గడిచిన పది రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఈ విద్యాలయా�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో పురుగులు, రాళ్లు ఉన్న అన్నం వడ్డించారు. పా�
గురుకుల విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘గురుకులాలా.. మృత్యు వలయాల’.. అ