AP News | రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నియమించిన సిట్లోని సభ్యులను మార్చాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిట్ సభ్యులుగా ఉన్న వారిలో ముగ్గురు డీఎస్పీలు గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారే అనే ఆర�
YS Sharmila | రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్�
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్పై సమగ్ర విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజిలాల్ చీఫ్గా ఆరుగురు సభ్యులతో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ సభ్యులుగా
YS Sharmila | రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును ప�
లంచాల కోసం ఇసుకాసురులతో అంటకాగుతున్న ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలను వీఆర్కు అటాచ్ చేస్తూ గురువారం మల్టీజోన్-2 ఐజీ వీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్లో పెట్టినవారిలో సంగారెడ్డి రూరల్, తాండూ
పౌరసరఫరాల సంస్థలో ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం రవాణాపై వివాదం తలెత్తింది. కాలపరిమితి ముగిసినందున తాను స్టేజీ-1 గోదాముల నుంచి స్టేజీ-2 గోదాములకు బియ్యం రవాణా చేయలేనని ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర
పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేసే వారి నిల్వ స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదు చేసి 689 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్ చేశామని సూర్యాపేట ఎస్పీ స�
ఐదు వందల టన్నుల రేషన్ బియాన్ని సంగారెడ్డి జిల్లా టాస్క్ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు రైస్మిల్పై దాడి చేసి పట్టుకున్నారు. దాదాపు రూ.2.15 కోట్ల విలువైన బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవా�
గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలోనే ఉక్కుపాదం మోపాలని, అవే కేసులు రిపీట్ అయితే పీడీ యాక్ట్ నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మిల్లులకు
అప్పగిస్తుంది. నిర్ణీత గడువు ఇచ్చి సేకరిస్తుంది. సూర్యాపేట జిల్లాలో 2022-23 యాసంగి సీజన్కు సంబంధించిన 2,57,849 మెట�
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే.. కొందరు మిల్లర్లు తెగ అమ్ముకుంటున్నారు. తిరిగి అక్రమ మార్గాన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మ�