గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలోనే ఉక్కుపాదం మోపాలని, అవే కేసులు రిపీట్ అయితే పీడీ యాక్ట్ నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి ఆదేశించారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మిల్లులకు
అప్పగిస్తుంది. నిర్ణీత గడువు ఇచ్చి సేకరిస్తుంది. సూర్యాపేట జిల్లాలో 2022-23 యాసంగి సీజన్కు సంబంధించిన 2,57,849 మెట�
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు అప్పగిస్తే.. కొందరు మిల్లర్లు తెగ అమ్ముకుంటున్నారు. తిరిగి అక్రమ మార్గాన సేకరించిన బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. మ�
నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టాస్క్ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పీడీఎస్ బియ్యాన్ని అ
లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్న చిరు వ్యాపారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న అధికారులు సదాశివనగర్, ఆగస్టు 24 : పేదలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రూపాయికే కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ర
Crime news | అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
PDS Rice | జఫర్గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పుగల్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డంప్ చేసిన 64 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్
PDS rice seized | మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్లోని శివసాయి ఇండ్రస్ట్రీస్పై