నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టాస్క్ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టింది. పీడీఎస్ బియ్యాన్ని అ
లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్న చిరు వ్యాపారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న అధికారులు సదాశివనగర్, ఆగస్టు 24 : పేదలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రూపాయికే కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ర
Crime news | అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
PDS Rice | జఫర్గఢ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఉప్పుగల్ గ్రామం వద్ద శుక్రవారం ఉదయం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డంప్ చేసిన 64 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్
PDS rice seized | మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్లోని శివసాయి ఇండ్రస్ట్రీస్పై
పీడీఎస్ బియ్యం పట్టివేత | రాజన్న సిరిసిల్ల జిల్లా రగుడు ప్రాంతంలో 150 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సిరిసిల్ల పట్టణ ప్రొహిబిషన్ ఎస్ఐ అపూర్వ పట్టుకున్నారు. ప్రభుత్వం నిరుపేదలకు సరఫరా చేస్తున్న బియ్యా
New ration cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది.
హైదరాబాద్ : నగరం నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 165 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు మూడు సర�