రైస్మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టివేత | అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి (పీడీఎస్) పాలిష్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా 250 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు శనివారం రాత్రి సీజ్ చేశారు.
రేషన్ బియ్యం| రాష్ట్రంలో ఈ నెల 20 వరకు రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన ప్రారంభమై.. 15వ తేదీవరకు బియ్యం పంపిణీ కొనసాగుతుంది.
వరంగల్ అర్బన్ : అక్రమంగా తరలిస్తున్న 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని, మోటార్సైకిల్ను సీజ్ చేయడంతో పాటు ఓ వ్యక