Haider Ali : అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీ (Haider Ali)కు ఊరట లభించింది. సరైన సాక్ష్యాధారాలు లభించనందున అతడిని నిర్దోషిగా పరిగణించింది కోర్టు.
Haider Ali : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీ (Haider Ali) అరెస్ట్ అయ్యాడు. మాంచెస్టర్ నగరంలోని పోలీసులు బెక్న్హమ్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Haider Ali: పాకిస్థాన్ బ్యాటర్ హైదర్ అలీపై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ విధించింది. బ్రిటన్లో అతను ఓ బాలికను రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పీసీబీ చెప్పి
Asia Cup 2025 : ఈ ఏడాది టీ20 ఫార్మాట్లో జరుగబోయే ఆసియా కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న వేళ.. భారీ ఆదాయం సమకూర్చుకోవాలనుకున్న క్రికెట్ బోర్డు (PCB)కి షాక్ తగిలినట్ట�
Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మ�
మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్) సంస్థకు విద్యుత్తు సరఫరా నిలిపివేయవద్దని, ఆ కంపెనీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ని ఆదేశించి�
ఐపీఎల్తో పాటు సమాంతరంగా పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం వాయిదా పడింది. పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ ఆదేశాలతో తాము పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క
మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లేకలేక ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భారీ నష్టాలనే మిగిల్చిందా? అంటే అవుననే అంటున్నాయి పీసీబీ �
Pakistan Cricket Board: చాంపియన్స్ ట్రోఫీతో పీసీబీ ఖజానా ఖాళీ అయ్యింది. ఆ టోర్నీ నిర్వహణతో 869 కోట్ల నష్టం వచ్చింది. టోర్నీ కోసం ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 85 శాతం నష్టం వచ్చినట్లు తేలింది.
Corbin Bosch: సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్కు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. పాక్ సూపర్ లీగ్ను వదిలేసి.. ఐపీఎల్లో ఆడేందుకు ముంబై ఇండియన్స్తో అతను జతకలిశాడు. దీంతో ఆగ్రహంగా ఉన్న ప
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ట్రోఫీ బహుకరణ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకున్నది. దుబాయిలో జరిగిన వేడుకల్లో సీఈవో, చాంపియన్స్ ట్రోఫీ టోర్న�
Bachupally | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు.
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు చేపట్టడంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామస్తులు ధ్వజమెత్తారు
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ప్రదర్శన చెత్తగా ఉన్నది. గ్రూప్దశలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో, రెండో మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. సెమీస్ ఆశలు ద�