త్వరలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో జరుగబోయే ముక్కోణపు సిరీస్కు ఆతిథ్యమివ్వనున్న పాకిస్థాన్.. మ్యాచ్లు జరుగబోయే వేదికలను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్లు జరగాల్సి ఉన్నప�
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. అయితే, ఇప్పటికే టోర్నీపై సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. పాక్కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్
Champions Trophy | ఐసీసీ సూచనలు మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆ దేశంలో కొనసాగుతున్న ఆందోళన హక్కుల విషయంలో పీసీబీ చైర్మన్
పాకిస్థాన్లో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యంపై సందిగ్ధత కొనసాగుతున్నది. షెడ్యూల్ ప్రకారం పాక్ వేదికగా వచ్చే ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తామ�
Champions Trophy | వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ను ప్రకటించలేదు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ క్రమంలో దాయాది దేశానికి వ
Blind T20 World Cup : ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోయే ప్రమాదంలో పడిన పాకిస్థాన్కు మరో షాక్. ఆ దేశంలో జరగాల్సిన అంధుల టీ20 వరల్డ్ కప్(Blind T20 World Cup) నుంచి భారత జట్టు వైదొలిగింది.
Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ టూర్ మొదలైంది. కానీ, టోర్నీని హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తారా? లేదా పాకిస్థాన్లోనే జరుగుతుందా? అనే అంశం మాత్రం తేలలేదు. తాజాగా ప
ICC : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితికి ఇంకా తెరపడలేదు. బీసీసీఐ పట్టుపడుతున్నట్టు హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తారా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్ర�
వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడల్ను ఆమోదించే ఆస్కారమే లేదన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయానికి ఆ దేశ ప�