PCB : టీ20 వరల్డ్ కప్ వైఫల్యం నుంచి తేరుకోని పాకిస్థాన్ (Paksitan) స్వదేశంలోనూ వరుస ఓటములు చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్నసెలెక్టర్ల�
Mohammad Rizwan | పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బాబర్ కెప్టెన్సీకి రాజీనామా చేయడం ఇదిరెండోసారి. ప్రస్తుతం తాను ఆటపై దృష్టి పెట్టాలనుకుంటున్నానన
Gary Kirsten | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత పదవి నుంచి తొలగించనున్నట్లు పాక్ మాజీ క్రికెట్ బాసిత్ అలీ ఆ దేశ జాతీయ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ను హెచ్చరించారు. ఇటీవల పాక్ జట్టు పేలవ ప్రదర్శనతో విమర్శలు �
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కెప్టెన్లను పదే పదే మార్చడంపై ఆ జట్టు పరిమిత ఓవర్ల, టెస్టు హెడ్కోచ్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చెప్పినట్టు సమాచారం.
India vs Pakistan : ప్రపంచ క్రికెట్లో కొన్ని మ్యాచ్లు గొప్ప సమరంగా చరిత్రలో నిలిచిపోతాయి. వాటిలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఒకటి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Saeed Ajmal) ఆసక్తికర వ్యాఖ్యలు చ
Champions Trophy 2025 : వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ షెడ్యూల్ మార్పు అంతా కట్టు కథ
వచ్చే ఏడాది జరుగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందా? లేదా? అన్న సందిగ్ధంలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆ బాధ్యతలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి వదిలేసింది.
IND vs PAK : భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్(Bilateral Series) జరిగి దాదాపు 11 ఏండ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికపై టీమిండియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహించేందకు పాకిస్థాన్ క్రికెట్ బో�
PCB : పాకిస్థాన్ సీనియర్ ఆటగాళ్లకు ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ షాకిచ్చింది. గ్లోబల్ టీ20 కెనడా (Global T20 Canda 2024)లో ఆడేందుకు కెప్టెన్ బాబర్ ఆజాం, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్తో పాటు పేసర్ షాహీన్ ఆఫ్రిదీలక అనుమతి
Champions Trophy : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో టీమిండియా ఆడడంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆడడంపై స్పష్టత కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయానికి వచ్చింది
Champions Trophy | భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాక్పై విరుచుకుపడ్డాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్కు భారత్ వెళ్లదని స్పష్టం చేశారు. 2025లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహాలను ప్