Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మ�
మైలాన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ (మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్) సంస్థకు విద్యుత్తు సరఫరా నిలిపివేయవద్దని, ఆ కంపెనీపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ని ఆదేశించి�
ఐపీఎల్తో పాటు సమాంతరంగా పాకిస్థాన్లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సైతం వాయిదా పడింది. పాక్ ప్రధాని మహ్మద్ షెహబాజ్ ఆదేశాలతో తాము పీఎస్ఎల్ను వాయిదా వేస్తున్నట్టు పాకిస్థాన్ క
మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లేకలేక ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ భారీ నష్టాలనే మిగిల్చిందా? అంటే అవుననే అంటున్నాయి పీసీబీ �
Pakistan Cricket Board: చాంపియన్స్ ట్రోఫీతో పీసీబీ ఖజానా ఖాళీ అయ్యింది. ఆ టోర్నీ నిర్వహణతో 869 కోట్ల నష్టం వచ్చింది. టోర్నీ కోసం ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 85 శాతం నష్టం వచ్చినట్లు తేలింది.
Corbin Bosch: సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్కు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. పాక్ సూపర్ లీగ్ను వదిలేసి.. ఐపీఎల్లో ఆడేందుకు ముంబై ఇండియన్స్తో అతను జతకలిశాడు. దీంతో ఆగ్రహంగా ఉన్న ప
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ట్రోఫీ బహుకరణ సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకున్నది. దుబాయిలో జరిగిన వేడుకల్లో సీఈవో, చాంపియన్స్ ట్రోఫీ టోర్న�
Bachupally | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు.
కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు చేపట్టడంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామస్తులు ధ్వజమెత్తారు
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ప్రదర్శన చెత్తగా ఉన్నది. గ్రూప్దశలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో, రెండో మ్యాచ్లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. సెమీస్ ఆశలు ద�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా గురువారం భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చూపించిన లోగోలో పాకిస్తాన్ పేరు లోగోలో లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసం�
Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది పాకిస్థాన్ వేదికగా జరునున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ప్రారంభం కానుండగా.. 16న ప్రారంభోత్స వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. టీమ�
Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత ప్లేయర్లను కూడా పీసీబీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆ టోర్నీకి చెందిన ప్రారంభోత్సవ వే
Champions Trophy | వచ్చే నెలల్ చాంపియన్స్ ట్రోఫీలోని మ్యాచులకు ముందు టీమిండియా దుబాయిలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నది. ప్రస్తుతం ఐసీసీ ప్రాక్టీస్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్తో పాటు నాలుగు వేదికల్లో సదుపాయ