Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దు చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయం బ్యాంక్ పనిగంటలు ముగిసిన మరుక్షణం నుంచే అమల్లోకి వస్తుందని కూడా స
పేటీఎం బ్రాండ్ను నిర్వహిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్లో మెజారిటీ వాటా భారతీయుల చేతుల్లోనే ఉన్నది. స్టాక్ మార్కెట్లలో నమోదైన ఈ కంపెనీలో దేశీయ మదుపర్ల వాటా ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి 50.3 శాతాన�
ఆన్లైన్ పేమెంట్స్ వేదిక పేటీఎం.. కస్టమర్లకు ఓ బంగారు అవకాశాన్నిచ్చింది. లాయల్టీ పాయింట్స్ను గోల్డ్లోకి మార్చుకునే ప్లాన్ను తీసుకొచ్చామని గురువారం ప్రకటించింది.
డబ్బు కావాలంటే ఇంతకు ముందు బ్యాంకుకో, ఏటీఎంకో వెళ్లాల్సిందే. రోజువారీ ఖర్చులన్నీ చేతుల మీది నుంచే జరిగేవి. 2006లో నోట్ల రద్దు లక్షల మందిని డబ్బు విషయంలో ఇబ్బందుల పాలు చేసింది. కానీ ఇప్పుడు పది రూపాయల కొత్తి�
చైనా బిలియనీర్ జాక్ మా సంస్థ యాంట్ ఫైనాన్షియల్.. మంగళవారం పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు గుడ్బై చెప్పింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా తమకున్న మొత్తం 5.84 శాతం వాటా (3.73 కోట్ల ఈక్విటీ షే�
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చెలరేగిన అలజడికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ పేమెంట్స్ను ప్రోత్సహించిన మోదీ సర్కారు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రూ.3,000 దాటిన �
పేటీఎం నుంచి లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.60 వేలు కాజేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన కె.రాకేశ్కుమార్కు అక్కడే ఇస్త్రీ షాపు ఉంది. ఈ �
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఫిన్ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఓలా, జొమాటో, పేటీయం వంటివి వాస్
దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయ�
Nakul Jain | పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో నకుల్ రాజీనామా చేశారు. ఆయన సొంతంగా వ్యాపార ప్రయాణం మొదలపెట్టనున్నారు. ఈ క్రమంలో పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని స్
పేటీఎం బ్రాండ్తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈవో విజయ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పేటీఎం..తనకున్న ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యా పారాన్ని జొమాటోకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ. 2,048 కోట్లు. ఎంటర్టైన్మెంట్లో భాగంగా పేటీఎం యాప్ కింద సినిమా టికెట్లతోపాటు స్ప�