చైనా బిలియనీర్ జాక్ మా సంస్థ యాంట్ ఫైనాన్షియల్.. మంగళవారం పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు గుడ్బై చెప్పింది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా తమకున్న మొత్తం 5.84 శాతం వాటా (3.73 కోట్ల ఈక్విటీ షే�
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చెలరేగిన అలజడికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ పేమెంట్స్ను ప్రోత్సహించిన మోదీ సర్కారు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రూ.3,000 దాటిన �
పేటీఎం నుంచి లోన్ ఇప్పిస్తానని నమ్మించి రూ.60 వేలు కాజేసిన ఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన కె.రాకేశ్కుమార్కు అక్కడే ఇస్త్రీ షాపు ఉంది. ఈ �
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మేకిన్ ఇండియా పథకం ఘోరంగా విఫలమైందని ఫిన్ఫ్లూయెన్సర్ అక్షత్ శ్రీవాస్తవ విమర్శించారు. ప్రస్తుతం భారత్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఓలా, జొమాటో, పేటీయం వంటివి వాస్
దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయ�
Nakul Jain | పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో నకుల్ రాజీనామా చేశారు. ఆయన సొంతంగా వ్యాపార ప్రయాణం మొదలపెట్టనున్నారు. ఈ క్రమంలో పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని స్
పేటీఎం బ్రాండ్తో ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ, సీఈవో విజయ శేఖర్ శర్మకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పేటీఎం..తనకున్న ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యా పారాన్ని జొమాటోకు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పందం విలువ రూ. 2,048 కోట్లు. ఎంటర్టైన్మెంట్లో భాగంగా పేటీఎం యాప్ కింద సినిమా టికెట్లతోపాటు స్ప�
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం నుంచి జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ పూర్తిగా వైదొలిగింది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 150 మిలియన్ డాలర్ల నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
విద్యుత్తు వినియోగదారులు ఇకపై బ్యాంకింగ్ యాప్లతోపాటు పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, అమెజాన్పే లాంటి థర్డ్పార్టీ యాప్ల నుంచి బిల్లులు చెల్లించడం కుదరదు.
Paytm | ఆర్బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ తన కంపెనీ బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా రాజీవ్ కృష్ణమురళీలాల్ అగర్వాల్ను నియమించుకున్నది.