ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ మంత్రి హరీశ్రావు అందరికీ అండగా ఉం టూ వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు న్యూట్రిషన్ కిట్ను అందించి వారిలో మనోధైర్యాన్ని
డయాలసిస్ పేషేంట్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 399 మంది డయాలసిస్ పేషేంట్లను గుర్తించి వారికి ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. కలెక్టరేట్లో సోమవార�
నిమ్స్లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంప ట్నం కుటుంబ నియంత్రణ చికిత్స బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌం దర్రాజన్కు చేదు అనుభవం ఎదురైనట్టు తెలిసింది. బాధితులను పరామర్శిస్తూ..
Talasani Srinivas yadav | ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పాడిన తర్వాత సర్కారు దవాఖానలను
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు ఆసరా పింఛన్ ఇస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆలేరులోని డయాలస�
కొడంగల్, జులై 06 : ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పీహెచ్సీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్తో కలిసి రోగులకు ఉచ�
పేషెంట్లకు మందులు అందజేసే రోబో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రశంస పటాన్చెరు, జూన్ 12: ఆమె అందమైన అమ్మాయి. ఎత్తు నాలుగు అడుగులు. రోగులకు మందులు ఇస్తుంది.. హోటల్లో సేవలూ చేస్తుంది. ఆకట్టుకొనే రూపంతో ఉన్న
మంకీపాక్స్తో ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న నేపధ్యంలో వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు.
పేదలు ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంది. వైద్యఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్త�
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పిం�
తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దవాఖాన రెండవ టవర్లో మంటలు ఎగిసిపడటంతో భవనంలోని రోగులందరినీ అధికారులు ఖాళీ చేయ
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్