ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో
మహబూబాబాద్ : 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడులను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అందులో భాగంగా మంగళవారం మ�
Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎమర్జెన్సీ బ్లాక్ను సందర్శించారు. అక్కడ రోగులను మంత్రి హరీశ్రావు ఆప్యాయంగా పలుక�
పాట్నా: కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత పలువురు రోగులు చూపు కోల్పోయారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఈ ఘటన జరిగింది. ముజఫర్పూర్ కంటి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆరుగురు రోగులకు మంగళవారం కంటిశుక్లం శస్త్రచ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆసుపత్రులు మరోసారి రోగులతో నిండిపోతున్నాయి. అయితే కరోనా లేదా డెంగ్యూ వల్ల కాదు. హస్తిన నగరాన్ని చుట్టేస్తున్న గాలి కాలుష్యమే దీనికి ప్రధాన కారణం. వాయు కాలుష్యం వల్ల ప్�
ఉస్మానియాలో రోగి అదృశ్యం | నారోగ్యంతో భాధపడుతూ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తి అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మ�