వైద్యుల సమయపాలన పాటించకపోవడంతో ప్రభుత్వ దవాఖాన వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా కొందరు డాక్టర్లు విధులు హాజరు కాకపొవడంతో రోగులకు సరైన వైద్యం సమయానికి అందడం లేదు.
ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగికి శుక్రవారం వైద్య సిబ్బంది గడువు ముగిసిన స్లైన్ బాటిల్ను ఎక్కించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్కు చెందిన అజారుద్దీన్ జ్వరంతో ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో అడ�
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్లు విపరీతంగా వస్తుండగా, ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాధుల బారిన పడుతున్న జనాలతో ప్రభుత�
డయాబెటిస్తో బాధ పడుతున్న మహిళలతో పోలిస్తే పురుషులు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 45 ఏండ్లు పైబడిన 25,713 మందిని పదేండ్ల పాటు పరిశీలించామని వారు తెలిపార�
New York Doctor: న్యూయార్క్కు చెందిన ఓ డాక్టర్ 8 మంది పేషెంట్లను వేధించాడు. ఆ కేసులో అతనికి మన్హటన్ కోర్టు శిక్షను విధించింది. 13 నేరాభియోగాలు అతనిపై నమోదు అయ్యాయి.
Bull Enters Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
US nurse | రోగుల ప్రాణాలను కాపాడాల్సిన నర్సు (US nurse) దారుణంగా ప్రవర్తించింది. ఫెంటానిల్ ఐవీలను సాధారణ నీటితో నింపి రోగులకు ఎక్కించింది. నొప్పి నివారణ మందులైన ఆ ఐవీలను చోరీ చేసింది. దీంతో రోగులు అంటువ్యాధుల బారిన ప
హమాస్ను అంతమొందించడానికి దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులు కొనసాగిస్తుండటంతో గాజాలోని అతిపెద్ద అల్-షిఫా దవాఖాన ఖాళీ అయ్యింది.
తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానలకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని గర్భిణులు, బాలింతలు, రోగులు మెరుగైన సేవలు పొందుతున్నారు. పీహెచ్సీల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో వైద్యులు సురక�
Cobra | ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు, వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
fire broke out | ఒక ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం (fire broke out) సంభవించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 125 మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంఘటన జరిగింది.