వైద్యవిద్య విజయవంతంగా పూర్తిచేసి పట్టాలు అందుకున్న యువవైద్యులు ఉత్తమ సేవలు అందించి రోగుల గుం డెల్లో గూడుకట్టుకోవాలని, పదికాలాల పాటు గుర్తుండేలా సేవలు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలు�
Basti Dawakhana | కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడంతో.. రోగులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
Fire Erupts At Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోని ఏసీలో మంటలు చెలరేగాయి. గమనించిన సెక్యూరిటీ గార్డులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.
గాంధీ దవాఖానలో లిఫ్టు మధ్యలో ఆగిపోవడంతో రోగులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం నాలుగో నంబరు లిఫ్టు పైకి వెళ్తుండగా హఠాత్తుగా ఐదు, ఆరో అంతస్తులో మధ్యలో ఆగిపోయింది.
నిమ్స్కు నిత్యం సుమారు 3వేల మంది రోగులు వివిధ రకాల చికిత్సల కోసం వస్తుంటారు. ఔట్ పేషెంట్ వార్డు, మిలీనియం, స్పెషాలిటీ, ఎమర్జెన్సీ బ్లాకులకు వచ్చే రోగులకు ఎక్స్రే, సీటీ, ఎంఆర్ఎఐ స్కాన్, ఇతర పరీక్షల కోస
France Doctor | వైద్యుడి (Doctor) ని భగవంతుడితో పోలుస్తారు. భగవంతుడు (God) ప్రాణం పోస్తే, వైద్యుడు ప్రాణాలు కాపాడుతాడని అంటారు. ఏదైనా ప్రాణాపాయ రోగం వస్తే వైద్యుడిపైనే భారం వేస్తారు. అతడే తమ ప్రాణాలు కాపాడుతాడని నమ్ముతారు.
Sub Collector Kiranmayi | వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. రక్త పరీక్ష గది, కాన్పుల గది, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉం
NIZAMABAD | సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
చికిత్స విషయంలో వైద్యుల నిర్లక్ష్యం, వృత్తిలో అనుచిత వైఖరి తదితర అంశాలపై రోగులు ఇచ్చే ఫిర్యాదులను నేరుగా వినాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోతున్నది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్త�