ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు ఆసరా పింఛన్ ఇస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆలేరులోని డయాలస�
కొడంగల్, జులై 06 : ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పీహెచ్సీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్తో కలిసి రోగులకు ఉచ�
పేషెంట్లకు మందులు అందజేసే రోబో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రశంస పటాన్చెరు, జూన్ 12: ఆమె అందమైన అమ్మాయి. ఎత్తు నాలుగు అడుగులు. రోగులకు మందులు ఇస్తుంది.. హోటల్లో సేవలూ చేస్తుంది. ఆకట్టుకొనే రూపంతో ఉన్న
మంకీపాక్స్తో ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న నేపధ్యంలో వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు.
పేదలు ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంది. వైద్యఆరోగ్య కార్యకర్తలతో ఇంటింటి సర్వే నిర్వహించి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్త�
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
పేదల దవాఖానగా పేరు పొందిన ఉస్మానియాలో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే దవాఖానలో క్యాథ్ల్యాబ్, స్కిన్బ్యాంక్, సీటీ-స్కాన్ వంటి అధునిక వైద్య సౌకర్యాలు కల్పిం�
తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దవాఖాన రెండవ టవర్లో మంటలు ఎగిసిపడటంతో భవనంలోని రోగులందరినీ అధికారులు ఖాళీ చేయ
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్
ఉస్మానియా దవాఖానకు చికిత్సల కోసం వచ్చే రోగులు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సూచిం చారు. శనివారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో
మహబూబాబాద్ : 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడులను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. అందులో భాగంగా మంగళవారం మ�
Gandhi Hospital | గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఎమర్జెన్సీ బ్లాక్ను సందర్శించారు. అక్కడ రోగులను మంత్రి హరీశ్రావు ఆప్యాయంగా పలుక�
పాట్నా: కంటిశుక్లం శస్త్రచికిత్స తర్వాత పలువురు రోగులు చూపు కోల్పోయారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఈ ఘటన జరిగింది. ముజఫర్పూర్ కంటి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆరుగురు రోగులకు మంగళవారం కంటిశుక్లం శస్త్రచ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆసుపత్రులు మరోసారి రోగులతో నిండిపోతున్నాయి. అయితే కరోనా లేదా డెంగ్యూ వల్ల కాదు. హస్తిన నగరాన్ని చుట్టేస్తున్న గాలి కాలుష్యమే దీనికి ప్రధాన కారణం. వాయు కాలుష్యం వల్ల ప్�