ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట
ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కారు కనీసం ఓపీ చీటీలను సైతం అందించలేకపోతున్న�
MGM Hospital | రాష్ట్రంలో వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం, భవిష్యత్తులో సైతం ఇస్తాం అని ఊకదంపుడు ముచ్చట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు అడుగులు మాత్రం వేయడం లేదు.
నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వారికి సపరియాలు చేస్తూ...సేవలందించే నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుడు (వార్డు బాయ్) ఓ రోగి ప్రాణాలను కాపాడాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం, పెద్దనుక్కలపేట గ్రామానికి చె�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్ధిల్లిన సర్కారు వైద్యం.. నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నది. స్థానికంగానే అర్హులైన వైద్యులు, అత్యాధునిక యంత్ర పరికరాలున్నా.. సేవల్లో మాత్రం లోపం కనిపిస్తున్నది. చేరువలోన�
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం �
గాంధీ జనరల్ ఆసుపత్రి.. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పేరు తెలియనివారంటూ ఉండరు. ఎంతపెద్ద రోగమైన గాంధీ మెట్లెక్కితే చాలు ఆరోగ్యవంతంగా తిరిగొస్తామనే ధీమా ఉండేది. కానీ అదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం గాంధీ అంటేన�
Collector Pamela Satpathy | హుజురాబాద్ రూరల్, జూన్ 04 : హుజురాబాద్ పట్టణం ఏరియా ఆస్పత్రిలోని అన్ని వార్డులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. . ఈ సందర్భంగా కలెక్టర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటా�
Nagarkurnool | నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామంలో మంగళవారం డాక్టర్ శరణప్ప ఆధ్వర్యంలో జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం పల్లె దవఖానను ఆకస్మికంగా తనిఖీ చేసింది.
నిత్యం పేదప్రజలకు అందుబాటులో ఉంటూ వందలాది మంది రోగులకు వైద్యసేవలందించే ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వెంటాడుతున్నది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపైనే అధిక భారం పడుతున్నది. మరోవైపు సిబ్బంది �
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో రోగుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు కరువయ్యాయి. బుధవారం ‘నమస్తే తెలంగాణ’ విజిట్లో పలు విషయాలు వెలుగు చూశారు.
Snake in MGM | ఎంజీఎం హాస్పిటల్లో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం రేడియాలజీ విభాగం(రూమ్ నంబర్ 92) లో పాము ప్రత్యక్షం కావడంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయి పరుగులు తీశారు.
దేశంలో చాలామందిని ప్రభావితం చేస్తున్న సిస్టమెటిక్ లూపస్ ఎరిథమటోసస్ (ఎస్.ఎల్.ఈ) వ్యాధి విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కిమ్స్ వైద్య నిపుణులు సూచించారు.
వేలాది ప్రాణాలను కాపాడటంతో పాటు నిరుపేదలకు వైద్య ప్రదాయినిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఆసుపత్రిలో నర్సులు, సహాయకులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. 1,168 పడకల సామర్థ్యం క