నిమ్స్లో అత్యవసర విభాగానికి వచ్చే రోగులను నిరీక్షణలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వారిని అడ్మిట్ చేసుకుని, అవసరమైన చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యాధికారులకు సూచి�
ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు తోడు ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం పడకేయడంతో మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు.
Patients Die | సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఒక్కో వ్యాధికి ఒక్కో పేరు. ఇప్పటివరకు జనాలను పట్టిపీడిస్తున్న రోగాల్లో క్యాన్సర్ పెద్ద వ్యాధి అయినా మొదట్లో తెలుసుకుంటే కొంత వరకు బయటపడుతున్న సంఘటనలు చూస్తున్నాం.
ఎంజీఎం హాస్పిటల్కు ఫీవర్ ముప్పు పొంచి ఉంది. హాస్పిటల్లో జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. సీజనల్ వ్యాధులు వస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో బాధితులు చేరుత
బీఆర్ఎస్ పాలనలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖాన నేడు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు చుట్ట
సీఎం ఇలాకాలోని ప్రభుత్వ దవాఖానలో పూర్తిస్థాయి సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని 50 పడకల దవాఖాన నుంచి 220 పడకలకు అప్గ్రేడ్ అయినప్పటికీ పూర్తి సౌకర్యాలు అందుబాటులో�
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట
ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కారు కనీసం ఓపీ చీటీలను సైతం అందించలేకపోతున్న�
MGM Hospital | రాష్ట్రంలో వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం, భవిష్యత్తులో సైతం ఇస్తాం అని ఊకదంపుడు ముచ్చట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు అడుగులు మాత్రం వేయడం లేదు.
నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వారికి సపరియాలు చేస్తూ...సేవలందించే నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుడు (వార్డు బాయ్) ఓ రోగి ప్రాణాలను కాపాడాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం, పెద్దనుక్కలపేట గ్రామానికి చె�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్ధిల్లిన సర్కారు వైద్యం.. నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నది. స్థానికంగానే అర్హులైన వైద్యులు, అత్యాధునిక యంత్ర పరికరాలున్నా.. సేవల్లో మాత్రం లోపం కనిపిస్తున్నది. చేరువలోన�
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం �